వన్డే ప్రపంచ కప్ 2023 మూడు జట్లు క్వాలిఫైయర్స్ పాయింట్ల పట్టికలో వెస్టిండీస్(West Indies)ను ఓడించిన జింబాబ్వే(Zimbabwe) టాప్ దూసుకెళ్లింది. 35 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది.
లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగదారులు ధైర్యంగా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీలపై పెరిగిన నమ్మకం.. అవి అందించే సేవలు, కస్టమర్ సపోర్ట్ ఇందుకు కారణమని చెప్పవచ్చు.
పశ్చిమ బెంగాల్లోని ఓండా రైల్వే స్టేషన్ సమీపంలో జూన్ 25 ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు రెండు గూడ్స్ రైళ్లు ఢీకొన్నాయి. ఒక గూడ్స్ రైలు మెయిన్ లైన్కు బదులుగా లూప్ లైన్లోకి ప్రవేశించి ట్రాక్పై ఉన్న మరొక గూడ్స్ రైలును ఢీకొట్టింది. దీంతో గూడ్స్ రైళ్లలోని 12 వ్యాగన్లు పట్టాలు తప్పాయి. జూన్ 2 నాటి విషాదకరమైన బాలాసోర్ రైలు ప్రమాదం ఘటన మరువక ముందే మరొకటి చోటుచేసుకుంది. దీంతో ఖరగ్పూర్-బంకురా-ఆద్రా ల...
కూతురుని కాపురానికి పంపకుండా విడాకుల కోసం కోర్టులో కేసు వేసిందన్న కోపంతో విజయవాడలో ఓ వ్యక్తి తన అత్తను దారుణంగా హతమార్చాడు. విజయవాడలో నగర శివారులోని చనమోలు వెంకటరావు ఫ్లైఓవర్ సమీపంలోని ఫుట్పాత్పై జరిగింది. ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
రష్యాలో వాగ్నర్ తిరుగుబాటు తర్వాత పరిస్థితులు చాలా దారుణంగా మారాయి. మాస్కోలో ఎమర్జెన్సీ విధించారు. అక్కడి ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. మాస్కోలో సోమవారాన్ని 'నాన్ వర్కింగ్ డే'గా ప్రకటించారు.
భారతదేశంలోని ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతంలో తిరుపతి పుణ్యక్షేత్రానికి కనీసం ఒక ప్రతిరూపమైనా ఉండాలని టీటీడీ ట్రస్ట్ ప్లాన్ చేస్తోంది.
తాము తీసుకున్న నిర్ణయం ఫలితం ఇంత స్పీడ్ గా వస్తుందన్న ఆలోచన ఆర్బీఐ(RBI)కి బహుషా ఉండకపోవచ్చు. ఈ కారణంగానే ఆర్బీఐ సామాన్యులకు 4 నెలలకు పైగా సమయం ఇచ్చింది. అవును. కానీ రూ.2000 నోట్లకు సంబంధించి వచ్చిన తాజా నివేదిక నిజంగా షాకింగ్ అనే చెప్పవచ్చు. అసలు అందేటో ఇప్పుడు చుద్దాం.
ప్రముఖ దర్శకుడు SS రాజమౌళి తన తదుపరి చిత్రం కోసం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి పని చేయనున్నారు. ఈ క్రమంలో రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఏడాది కాలంగా ఈ మూవీ కోసం స్క్రిప్ట్పై వర్క్ చేస్తున్నారు. పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్ గురించి ఆయన కీలక విషయాలు పంచుకున్నారు.
ప్రముఖ పంజాబీ సింగర్ AP ధిల్లాన్ కొద్ది రోజుల క్రితం విడుదలైన 'ట్రూ స్టోరీస్' అనే తన తాజా ట్రాక్తో తిరిగి వచ్చాడు. బోనీ కపూర్, దివంగత నటి శ్రీదేవిల చిన్న కుమార్తె ఖుషీ కపూర్ గురించి AP ధిల్లాన్ చేసిన ప్రస్తావన ఇంటర్నెట్లో బాగావైరల్ అవుతోంది.
ముంబైలో తొలిరోజు వర్షం బీభత్సం సృష్టించింది. గోవండిలోని డ్రెయిన్లో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. శాంటా క్రజ్లో సముద్రంలో మునిగిపోతున్న ఇద్దరు పిల్లలను ఓ పోలీసు రక్షించాడు. అంధేరీలో మునిగిపోతున్న ఓ మహిళను రక్షించినట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఈరోజు(june 25th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ అనుమానితులను విచారిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో శనివారం ఎంపీ అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు మరోమారు ప్రశ్నించారు.
వాగ్నర్ గ్రూప్ సైనిక హెలికాప్టర్ను తన బలగాలతో పుతిన్ బృందం కూల్చివేసిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో వాగ్నర్ సైనికులకు పుతిన్ వర్గానికి మధ్య అంతర్గత యుద్ధం జరిగే అవకాశం ఉంది. రష్యా అంతటా పుతిన్ సర్కార్ హైఅలర్ట్ ప్రకటించింది.
ఏపీలో కొత్త సబ్ డిస్ట్రిక్ట్లను ఏర్పాటు చేస్తూ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏపీలో భూముల రీసర్వే, రిజిస్ట్రేషన్ సేవల ప్రక్రియ మరింత వేగవంతం కానుంది.
జూన్ 30వ తేది నుంచి పోడు భూముల పట్టా పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ పట్టాల పంపిణీ సాగనుంది.