ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ కె(project k)' ప్రకటించినప్పటి నుంచి ఏదో ఒక వార్తల్లో నిలుస్తోంది. ఈ చిత్రంలో మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపికా పదుకొనే, దిశా పటానీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు చిత్రసీమలో అతిపెద్ద నిర్మాణ సంస్థ అయిన వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో కమల్ హాసన్ కీలక పాత్ర పోషించనున్నట్లు మేకర్స్ ఈ మేరకు ప్రకటించారు.
ఓ దంపతులు అధిక వడ్డీ పేరుతో పలువురి నుంచి దాదాపు రెండు కోట్ల రూపాయలు తీసుకుని రాత్రికి రాత్రే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇది తెలిసిన బాధితులు మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ఏపీలో జరిగింది.
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజులు కూడా వానలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్త వహించాలని కోరారు.
జనగాం బీఅర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కబ్జా చేసిన భూమిని చేర్యాల మున్సిపాలిటీకి, చేర్యాల హాస్పిటల్కి తిరిగి ఇచ్చేందుకు ఆయన కూతురు తుల్జా భవాని నిర్ణయం తీసుకున్నారు. చేర్యాల పెద్ద చెరువు వద్ద గతంలో తుల్జా భవాని పేరిట ఉన్న 21 గంటల స్టలాన్ని తిరిగి ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ స్థలంపై గతంలో అనేక వివాదాలు, ఎమ్మెల్యేపై కబ్జా ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ భూమి తన పేరిట తన తండ్రి అక్రమంగ...
హైదరాబాద్-లింగంపల్లి మధ్య 22 MMTS రైళ్లు రద్దు ట్రాక్ మరమ్మత్తుల చేస్తున్న నేపథ్యంలో రద్దు చేస్తున్నట్లు వెల్లడి జూలై 2వరకు ఈ పనులు కొనసాగుతాయని వెల్లడి అప్పటివరకు MMTS రైలు సేవలు ఈ ప్రాంతాల్లో ఉండవని ప్రకటన ఈ మేరకు వివరాలను వెల్లడించిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు
హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి స్టైలిష్ డ్రైస్సులు ధరించి అభిమానులను అలరిస్తుంది. మోడల్ తర్వాత హీరోయిన్ ఈ అమ్మడు ఫ్యాషన్ దుస్తుల్లో పలు ఫొటోలకు ఫోజులిచ్చి ఆకట్టుకుంటుంది.
రాంగోపాల్ వర్మపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీపీసీసీ అధ్యక్షడు గిడుగు రుద్రరాజు వ్యూహం మూవీలో సోనియాను తప్పుగా చూపిస్తే ఊరుకోబోమని వెల్లడి అవసరమైతే వర్మను బట్టలూడదీసి కొడతామని వ్యాఖ్య అసలు వాస్తవాలు వర్మకు తెలుసా అంటూ ప్రశ్నించిన రుద్రరాజు మరోవైపు షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని వెల్లడించిన రుద్రరాజు
ప్రఖ్యాత చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ యూనిహెర్ట్జ్ 3 అంగుళాల డిస్ప్లే, పారదర్శక డిజైన్తో ‘జెల్లీ స్టార్’ స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. ఈ సరికొత్త ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫోన్ ప్రపంచంలోనే అతి చిన్న స్మార్ట్ఫోన్ అని కంపెనీ పేర్కొంది.
మనలో చాలా మందికి ఈ మధ్య ఆరోగ్యం పట్ల శ్రద్ధ బాగా పెరిగిపోతోంది. దీంతో ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటున్నారు. నిజంగా ఇది మంచి మార్పే. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే మనం కూడ ఆరోగ్యంగా ఉంటాం. అయితే, ఆహారం తినడమే కాదు. వాటిని ఎలా తింటే మనకు ప్రయోజనమో కూడా తెలుసుకోవాలి.
వరుసగా రెండు రోజుల పాటు జిల్లా కలెక్టర్లు, పోలీసు సూపరింటెండెంటులు, ఇతర ముఖ్య అధికారులతో ఎన్నికల కమిషన్ బృందం సమావేశం చర్చలు జరుపుతోంది. ఎలాగైనా తెలంగాణలో 2023 లోనే ఎన్నికలు జరిగేలా ఈసీ కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.
బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కిషన్ రెడ్డి, ఈటెల రాజేందర్(Etela rajender), కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(komatireddy Rajagopal Reddy) భేటీ ముగిసింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న రాజకీయ పరిస్థితుల గురించి ఢిల్లీ నేతలకు చెప్పినట్లు వారు వెల్లడించారు.
ఈ-పాస్పోర్ట్ కోసం నిరీక్షణకు ఇప్పుడు తెరపడనుంది. పాస్పోర్ట్ సేవా దివాస్ సందర్భంగా త్వరలో పాస్పోర్ట్ సేవా ప్రోగ్రామ్ 2.0ని ప్రారంభించనున్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించారు.
2017లో కొత్త మెంటల్ హెల్త్కేర్ యాక్ట్ ఆమోదించబడిన తర్వాత భారతదేశంలో జరిగిన మొదటి సర్జరీ ఇది. కొత్త చట్టంలోని నిబంధనల ప్రకారం.. రోగి సమ్మతి తెలిపినా.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర మానసిక ఆరోగ్య బోర్డు ఆమోదం తెలిపిన తర్వాత మాత్రమే సైకో సర్జరీని నిర్వహించవచ్చు.
వన్డే ప్రపంచ కప్ 2023 మూడు జట్లు క్వాలిఫైయర్స్ పాయింట్ల పట్టికలో వెస్టిండీస్(West Indies)ను ఓడించిన జింబాబ్వే(Zimbabwe) టాప్ దూసుకెళ్లింది. 35 పరుగుల తేడాతో ఓడించి గ్రూప్ ఏలో అగ్రస్థానంలో నిలిచింది.
లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులను వినియోగదారులు ధైర్యంగా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నారు. ఈ-కామర్స్ కంపెనీలపై పెరిగిన నమ్మకం.. అవి అందించే సేవలు, కస్టమర్ సపోర్ట్ ఇందుకు కారణమని చెప్పవచ్చు.