దీవానా సినిమాతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రం 1992లో థియేటర్లలో విడుదలైంది. ఈ రోజు ప్రత్యేకంగా ట్విట్టర్లో AskSRK సెషన్ను నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు షారుక్ సమాధానమిచ్చాడు.
ప్రముఖ యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) సూపర్ స్టార్ ప్రభాస్, రాం చరణ్ కోసం కొత్త స్క్రిప్ట్ రాస్తున్నట్లు గత కొన్ని రోజులుగా పుకార్లు వచ్చాయి. అయితే ఈ విషయాలపై లోకేష్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బాగంగా క్లారిటీ ఇచ్చారు.
సింగర్ మంగ్లీ అంటే తెలియని వారుండరు. ఆమె గొంతుకు కోట్లమంది అభిమానులున్నారు. యాంకర్గా కెరీర్ ప్రారంభించిన మంగ్లీ(Mangli) అలియాస్ సత్యవతి.. ఆ తరువాత పాపులర్ సింగర్గా ఫేమస్ అయింది. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. మేకర్స్ తమ సినిమాల్లో మంగ్లీ పాట ఒక్కటైనా ఉండాలి.. అనే స్థాయికి ఎదిగింది. అయితే తాజాగా మంగ్లీ గాయాల పాలయ్యరు.
ఆదాయపు పన్ను సర్వేపై సిమెంట్ కంపెనీ తన పత్రికా ప్రకటనలో స్పష్టం చేసింది. కంపెనీ మొత్తం మేనేజ్మెంట్ బృందం అధికారులకు పూర్తి సహకరిస్తున్నదని, మీడియాలో ప్రసారం అవుతున్న సమాచారం తప్పు అని పేర్కొంది.
ప్రగతి మైదాన్లో ట్రాఫిక్ను సరిదిద్దేందుకు నిర్మించిన సొరంగంలో పట్టపగలు చోరీకి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యూఏఈకి చెందిన లులూ గ్రూప్(Lulu Group) తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్, రిటైల్ అవుట్లెట్లలో రూ.3,500 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు ప్రకటించింది.
బీజేపీ రాజ్యసభ ఎంపీ హరిద్వార్ దూబే (74)(Hardwar Dubey) కన్నుమూశారు. ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
ఇండిగో ఫ్లైట్ లో ధోని ప్రయాణించాడు. సీట్లో తన ట్యాబ్ లో గేమ్ ఆడుతూ కనిపించాడు. ఇది క్షణాల్లో నెట్టింట చక్కర్లు కొట్టింది. ఇదే సమయంలో ధోనీ ఆడిన క్యాండీ క్రష్ గేమ్ డౌన్ లోడ్లు లక్షల్లో పెరిగాయి. దీంతో ధోనీ క్రేజ్ అది అంటూ ఆయన అభిమానులు ట్రెండ్ చేస్తున్నారు.
కేరళ వందేభారత్ ట్రైన్లో విచిత్ర సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఉత్తర కాసర్గోడ్ జిల్లాలో ఓ ప్రయాణికుడు టికెట్ తీసుకోకుండా రైలు ఎక్కాడు. ఆ సమయంలో రైలు కాసర్గోడ్ నుంచి తిరువనంతపురం వెళ్తుంది. ఓ వ్యక్తి అధికారులు పట్టుకుంటారన్న భయంతో టాయిలెట్లో కెళ్లి గడియ వేసుకున్నాడు.
తెలంగాణ సీఎం కేసీఆర్(CM KCR) మరోసారి మహారాష్ట్ర బాట పట్టారు. రోడ్డు మార్గంలో 500 కార్లతో మంది, మార్బాలాన్ని వేసుకొని మరీ వెళుతున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్రం గుండా వెళ్లే సమయంలో ఆయా చోట్ల ట్రాఫిక్ నిలిపివేయడంతో జనం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోంది.
ఈరోజు వెండి ధర కేవలం 25 నిమిషాల్లోనే రూ.1,000 పెరిగింది. ఈ పెరుగుదల కారణంగా మరోసారి వెండి రూ.70,000 పైన ట్రేడవుతోంది.
గుంటూరు కారం బ్యూటీ మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) గురించి మీకు తెలుసా?. తెలియదా అయితే ఈ ఇప్పుడు తన విశేషాల గురించి చుద్దాం రండి.
స్టార్ పెర్ఫార్మర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర(Devara) నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చింది. నిన్న రాత్రి ఈ చిత్ర బృందం భారీ షెడ్యూల్ని పూర్తి చేసింది. సినిమాటోగ్రాఫర్ ఆన్లైన్లో ఈ మేరకు ప్రకటించారు.
ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు పల్టీ కొట్టింది. అయితే ఆటోను తప్పించబోయి బల్తా పడినట్లు తెలుస్తోంది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 70 మందిలో 40 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాట్నపల్లి పరిధిలో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
చైనాకు చెందిన బైడు కంపెనీ ఎర్నీ బాట్ చాట్ జీపీటీని ఆవిష్కరించింది. లాంచింగ్ కార్యక్రమంలోనే నెగిటివ్ వచ్చింది. ఎక్కువ మంది లేకపోవడం, ప్రీ రికార్డెడ్ వీడియోలు పొందుపరచడంతో నెగిటివ్ వెళ్లింది. దీంతో ఆ కంపెనీ షేర్లు పడిపోయాయి.