మంగళవారం జరిగిన SAFF ఛాంపియన్షిప్(SAFF Championship 2023)లో తమ చివరి గ్రూప్ మ్యాచ్లో 1-1 డ్రాతో భారత్(India) కువైట్(Kuwait)తో డ్రాగా ముగిసింది. మొదటి అర్ధభాగంలో ఛెత్రి ఇంజురీ-టైమ్ స్ట్రైక్తో భారత్ను విజయపథంలోకి నెట్టాడు. కానీ సెకండ్ హాఫ్ అదనపు సమయంలో అన్వర్ అలీ చేసిన సెల్ఫ్ గోల్ ఆతిథ్య జట్టును దెబ్బతీసింది.
హైదరాబాద్లో మళ్లీ ఐఎస్ కేపీ ఉగ్రవాద సంబంధాలు వెలుగులోకి వచ్చాయి. సూరత్ కు చెందిన సుభేరా బానుతో పాతబస్తీవాసి ఫసీకి లింకులున్నాయని తేలింది. ఈ క్రమంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతున్న ఫసీని గుజరాత్ ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
పాపులర్ ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు(artificial sweetener) ఉపయోగిస్తున్నారా? అయితే చాలా డేంజర్ అని ఓ సర్వే చెబుతోంది. స్వీటెనర్లు ఉపయోగించే ఓ వ్యక్తి DNAను దెబ్బతీస్తుందని, క్యాన్సర్కు దారితీస్తుందని కొత్త పరిశోధన వెల్లడించింది. అయితే ఇది టేబుల్ షుగర్ కంటే 600 రెట్లు తియ్యగా ఉంటుందని తేలింది. అంతేకాదు కాల్చిన వస్తువులు, పానీయాలు, చూయింగ్ గమ్, జెలటిన్లు, ఇది ఉపయోగించబడుతున్నట్లు వెలుగులోకి వచ్చి...
ఆన్ లైన్ గేమ్(online game) వ్యసనం కారణంగా ఓ 28 ఏళ్ల మహిళతోపాటు తన ఇద్దరు పిల్లలు కూడా మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని చౌటుప్పల్(choutuppal) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చుద్దాం.
ప్రధాని మోడీ(modi) జూలై 12న తెలంగాణలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. కాజీపేటలో ఏర్పాటు చేయనున్న రైల్వే కోచ్ ల పీరియాడిక్ ఓవర్ హాలింగ్ కేంద్రానికి మోడీ శంకుస్థాపన చేసేందుకు రానున్నట్లు తెలిసింది.
ఈరోజు(june 28th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
జమ్మూకశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 5 మంది అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఏడుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉప్పు నిప్పుగా ఉండే టీ కాంగ్రెస్ నేతలు కలిసికట్టుగా ముందడుగు వేస్తున్నారు. నేతల్లో కనిపిస్తోన్న ఈ ఐకమత్యం ఆ పార్టీని వచ్చే ఎన్నికల్లో విజయం దిశగా అడుగులు వేయించే అవకాశం ఉంది.
ప్రముఖ దర్శకుడు బైజు పరవూర్ మృతిచెందారు. ఫుడ్ పాయిజన్ వల్లే ఆయన మరణించినట్లు కుటుంబీకులు, బంధువులు భావిస్తున్నారు. బైజు పరవూర్ మృతితో కేరళ సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.
నాసా శాస్త్రవేత్తలు చేసిన మరో ప్రయోగం సక్సెస్ అయ్యింది. మూత్రం, చెమట నుంచి మంచినీటిని తయారు చేసే విధానం సక్సె అయ్యిందని నాసా ప్రకటించింది. దీని వల్ల భవిష్యత్ తరాలకు నీటి సమస్య తీరుతుందని తెలిపింది.
కల్వకుంట్ల కవిత బాగుండాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలని.. మీరు, మీ పిల్లలు బాగుండాలంటే బీజేపీకి ఓటు వేయాలని ప్రధాని మోడీ కోరారు.
యంగ్ హీరోయిన్ దివ్యాంశ కౌశిక్ చేసింది తక్కువ సినిమాలే అయినా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా అంటూ తన టూర్ ఫొటో షూట్ చిత్రాలను పంచుకుంటూ అలరిస్తుంది. అవెంటో ఇప్పుడు చుద్దాం.
ఎట్టకేలకు ICC ODI ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. టోర్నమెంట్ ప్రారంభానికి సరిగ్గా 100 రోజుల ముందు షెడ్యూల్ను జూన్ 27 (నేడు) రిలీజ్ చేసింది. ODI ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఇండియాలో జరగనుంది.
అఖిల్ అక్కినేని(akhil akkineni) చాలా కాలంగా శుక్రవారం సక్సెస్ టాక్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇటీవల వచ్చిన ఏజెంట్ మూవీ ఫ్లాప్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో తన తదుపరి చిత్రంపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఈసారి కొత్త జోనర్ ట్రై చేయాలని అక్కినేని ప్రిన్స్ చూస్తున్నట్లు సమాచారం.
మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి(92)(Solipeta Ramachandra Reddy) మంగళవారం హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.