ఆంధ్రప్రదేశ్(Andhra pradesh) రాష్ట్రంలో గోల్డ్ మైనింగ్(gold mining) నిక్షేపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క చోటనే 18 లక్షల టన్నుల బంగారు ఖనిజం నిక్షేపాలు ఉన్నాయని సమాచారం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో బంగారం తవ్వకాల కోసం nmdc మొదటి గోల్డ్ బ్లాక్లో 61 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని చూస్తున్నట్లు తెలిసింది.
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల(vegetables) ధరలు(rates) చికెన్, మటన్ ధరలతో తెగ పోటీపడుతున్నాయి. అవునండీ మీరు విన్నది నిజమే. ఇంతకుముందు అన్ని కూరగాయల రేట్లు తక్కువగా ఉండేవి. కానీ సమ్మర్ అయి పోయిన తర్వాత వీటి రేట్లు మరింత పైపైకి పోతున్నాయి. వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాం.
నరేంద్రమోడీ(narendra modi) తనకు కొడుకులాంటి వారని ఓ వందేళ్ల బామ చెబుతోంది. అంతేకాదు తన పేరున 25 ఎకరాల భూమిని రాసిస్తానని అంటోంది. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
వర్షాకాలం(rainy season) వచ్చేసింది. వర్షాలు అలా పడటం ఆలస్యం. ఇలా దోమలు ఇళ్లలోకి ప్రవేశించడం మొదలుపెడతాయి. వర్షాకాలంలో దోమల వల్ల అనేక వ్యాధులు వస్తాయి. ఈ వ్యాధులు రాకుండా ప్రజలంతా నివారణ చర్యలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. డెంగ్యూ వంటి సమస్య విషయంలో, వ్యాధి చాలా త్వరగా తీవ్రమవుతుంది. కాబట్టి దోమలు కుట్టకుండా చర్యలు తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.
మాములుగా అయితే ఒక మేక ఖరీదు ఎంత ఉంటుంది. దాదాపు 15 వేల రూపాయల నుంచి 20, 30, 40 వేల వరకు ఉంటుంది. ఇంకా మంచి మాంసం కలిగిన మేక అయితే ఇంకా ఎక్కువలో ఎక్కువ లక్ష రూపాయల వరకు ఉండవచ్చు. కానీ ఈ మేక రేటు తెలిస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. అవును అక్షరాలా 12 లక్షల రూపాయలు. ఇది ఎక్కడనో ఇప్పుడు చుద్దాం.
ఈరోజు(june 27th 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
రేణు దేశాయ్ కు గాయం అయినట్లు సోషల్ మీడియా వేదికగా ఆమె తెలిపింది. తన కాలులో మూడు వేళ్లు చితికిపోయానని, కోలుకుంటున్నానని తెలుపుతూ ఆమె ఓ వీడియోను షేర్ చేసింది.
ప్రముఖ యూట్యూబ్ కమెడియన్ అయిన దేవరాజ్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. కమెడియన్ మృతితో సీఎం భూపేష్ బఘేల్ సంతాపాన్ని తెలియజేశారు.
యువ న్యాయవాదులకు ఆర్థిక సాయం అందించేందుకు ఏపీ సర్కార్ 'వైఎస్ఆర్ లా నేస్తం స్కీమ్'ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా మొదటి విడత నిధులను ఏపీ సర్కార్ విడుదల చేసింది.
తమిళ హీరో దళపతి విజయ్పై తమిళనాడులో కేసు నమోదైంది. ఇటీవలె ఆయన సినిమా లియో నుంచి వచ్చిన నా రెడీ అనే లిరికల్ సాంగ్లో ఎక్కువగా సిగరెట్లు తాగుతూ కనిపించాడు. దీంతో ఆయన మద్యం, పొగాకు ప్రోత్సహించినందుకు విజయ్ పై ఓ వ్యక్తి కేసు పెట్టాడు.
ఏసీ కంప్రెషర్ పేలిన ఘటనలో ఇద్దరు మృతిచెందిన సంఘటన నల్లొండలో జరిగింది. ఈ ఘటనలో ఇద్దరి శరీర భాగాలు చిన్నాభిన్నం అవ్వడంతో స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది.
బాహుబలి తర్వాత సౌత్ ఇండస్ట్రీలో బిగ్ స్కేల్ మూవీస్ తెరకెక్కుతున్నాయి. ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్లోనే ఉన్నాయి. ఈ క్రమంలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నుంచి భారీ పాన్ ఇండియా ప్రాజక్ట్ రాబోతోంది. ఆ సినిమానే కంగువ(Kanguva).. తాజాగా ఈ సినిమా స్టోరీ అండ్ సీక్వెల్ పై సాలిడ్ హింట్ ఇచ్చేశారు మేకర్స్.
సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ అత్యంత ఇష్టపడే ఆన్-స్క్రీన్ పెయిర్లలో ఒకరైన వీరు టైగర్ 3(tiger3)లో కనిపించబోతుంది. మనీష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అవెంజర్స్ మూవీతో లింక్ ఉన్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ యాక్షన్ కో ఆర్డినేటర్ చేరడంతో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మోస్ట్ టాలెంటెడ్ యంగ్ హీరోల్లో శర్వానంద్ కూడా ఒకడు. అయితే గత కొద్దికాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నాడు ఈ హీరో. కానీ రీసెంట్గానే పెళ్లి చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు శర్వా.. ఈ క్రమంలో ఓ సెంటిమెంట్కు భయపడుతూ.. లేటెస్ట్ ఫిల్మ్ డైరెక్టర్ ఫై ఫైర్ అవుతున్నాడట శర్వానంద్(Sharwanand). ఇంతకీ ఏంటా సెంటిమెంట్? ఎవరా డైరెక్టర్?
జూన్ 16న రిలీజ్ అయిన ఆదిపురుష్ మూవీ గురించి.. ఇంకా ఏదో ఒక వివాదం నడుస్తునే ఉంది. అయినా కూడా ఈ సినిమాకు భారీ వసూళ్లు వచ్చాయి. ఇక ఆదిపురుష్ థియేటర్లోకి వచ్చింది.. సక్సెస్ అయిపోయింది కాబట్టి.. నెక్స్ట్ హనుమాన్ టైం స్టార్ట్ అయిపోయినట్టే. తాజాగా ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న హనుమాన్ మూవీ(Hanuman movie) కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది.