నటి జగదీశ్వరి(Actress Jagadeeswari)..ఈ పేరు ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. కానీ ఆమె ముఖం చూస్తే మాత్రం పలువురు గుర్తుపడతారు. ఎందుకంటే గతంలో అనేక కామెడీ చిత్రాలతోపాటు అనేక నాటకాలు, సీరియల్స్ లలో నటించారు. కానీ ఇప్పుడు మాత్రం అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో ఆమెతో మాట్లాడిన హీట్ టీవీ ప్రత్యేక ఇంటర్వూను ఇప్పుడు చుద్దాం.
ప్రసిద్ధ మోడల్, నటి ముస్కాన్ శర్మ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన వీడియోలతోపాటు పలు చిత్రాలను పోస్ట్ చేస్తూ మంచి క్రేజ్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఈ అమ్మడు అందాల చిత్రాలను ఇప్పుడు చుద్దాం.
ఏపీలోని గుంటూరు విట్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. సీనియర్లు, జూనియర్ల మధ్య వాగ్వాదం తలెత్తగా..అది కాస్తా కొట్టుకునే స్థాయికి చేరింది. దీంతో ఇరు వర్గాల విద్యార్థులు తీవ్రంగా తన్నుకున్నారు. అయితే గదుల కేటాయింపు గురించి వారి మధ్య వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణ వీడియో కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పింక్ వాట్సాప్(Pink Whatsaap) పేరుతో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే వారినే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. పాత దానికి అప్ గ్రేడ్ వర్షన్ అని ఇందులో బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయని కేటుగాళ్లు ఊదరగొడతారు.
అమోజాన్లో బంపర్ ఆఫర్ సేల్స్ నడుస్తున్నాయి. OnePlus, Mi, Redmi వెస్టింగ్హౌస్ స్మార్ట్ టీవీలను బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లతో పొందవచ్చు.
ప్రముఖ హీరోయిన్ తమన్నా భాటియా(Tamannaah bhatia) తన భాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి కీలక విషయాలను తెలిపింది. వారి డేటింగ్ గురించి అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి అభిమానులు వారి ప్రేమ గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఓ జిరాఫీ హైనాతో పోరాడి మరీ తన బిడ్డను కాపాడుకుంది. ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. మైదాన ప్రాంతంలో ఓ జిరాఫీ పిల్ల కూర్చొని ఉంది. అది గమనించిన ఓ సారిగా దూకి దాని మెడ పట్టుకుంటుంది.
అన్ని వయసుల వారిని చంపే వ్యాధులలో క్యాన్సర్ ఒకటి. ఏటా లక్షల మంది క్యాన్సర్తో మరణిస్తున్నారు. ప్రారంభ దశలో దీని లక్షణాలు ఎవరికీ తెలియవు. కొందరు కనిపించినా పట్టించుకోరు. అనేక కారణాల వల్ల క్యాన్సర్ అత్యంత ప్రాణాంతకమైన, ప్రాణాంతక వ్యాధిగా మారింది. క్యాన్సర్ మూడవ దశకు చేరుకున్నప్పుడు భారతదేశంలో చాలా కేసులు నిర్ధారణ అవుతాయి. క్యాన్సర్ వ్యాప్తిని అరికట్టడం, ఆ దశలో రోగి ప్రాణాలను కాపాడడం చాలా కష్టమని ...
వైఎస్ఆర్టిపి(YSRTP) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారంటూ వార్తలు తెగ హల్ చల్ చేస్తున్నాయి. తన పార్టీని అందులో విలీనం చేయబోతున్నట్లు చర్చించుకుంటున్నారు.
రెండు సార్లు ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. అధికారంలోకి రాకముందు అమరుల లెక్కలు చెప్పిన కేసీఆర్.. వచ్చిన తర్వాత వాళ్ల లెక్కలు లేవంటున్నారని విమర్శించారు.
తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామ్ రద్దు గురించి విచారణ సందర్భంగా TSPSC పై హై కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఓఎంఆర్లో హాల్టికెట్ నంబర్, ఫొటో ఎందుకు లేవని కోర్టు ప్రశ్నించింది. పరీక్షల్లో అవకతవకలను అరికట్టడంలో కీలకమైన అంశాలను ఎందుకు విస్మరించారని నిలదీసింది.
ఏపీలో క్రైమ్ రేట్ పెరిగిపోతోందని, మహిళలపై వేధింపులు, అత్యాచారాలు కూడా జరుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan kalyan) ఆరోపించారు. కోనసీమ హింసాకాండలో 250 మంది యువకులపై కేసులు ఎత్తివేయాలని సీఎం, డీజీపీకి విజ్ఞప్తి చేసినట్లు గుర్తు చేశారు.
అథ్లెటిక్స్ లో తెలుగమ్మాయిలు సత్తా చాటారు. జులై 12 నుంచి16 తేదీ వరకు బ్యాంకాక్లో జరిగే ఆసియా అథ్లెటిక్స్ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. మొత్తం పోటీల్లో పాల్గొనే 54మంది సభ్యుల బృందాన్ని గురువారం ప్రకటించారు.
ఈరోజు(june 23rd 2023) రాశి ఫలాల్లో(horoscope today) కెరీర్, వ్యాపారం, డబ్బు సహా అనేక జ్యోతిష్య అంచనా విషయాలను తెలుసుకోండి.
తిరుమలలో ఐదేళ్ల బాలుడిపై చిరుత దాడి చేసింది. బాలుడిపై దాడి చేసి ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు గట్టిగా కేకలు వేశారు. పోలీసుల కేకలకు భయపడిన చిరుత ఆ బాలుడిని అక్కడే వదిలేసి పారిపోయింది. తిరుమలలో నడకదారి మార్గం 7వ మైలు వద్ద గురువారం ఈ సంఘటన చోటుచేసుకుంది.