MLG: బంజారాహిల్స్లోని కొమురం భీం ఆదివాసి భవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మంత్రులు దామోదర రాజనర్సింహ, సీతక్క పాల్గొన్నారు. మహిళల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా రాణించాలని అన్నారు.