TG: ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం కొండపల్లిలో దారుణ హత్య జరిగింది. సలుగుపల్లి అటవీ ప్రాంతంలో ఆదివాసి యువతి సమ్మక్క (25)ను దారుణంగా హత్య చేశారు. ఆమెను ప్రియుడే గొంతు నులిమి చంపినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.