GDWL: APలో ఇసుక తరలింపు అనుమతులు తీసుకుని, తెలంగాణలోకి అక్రమంగా తరలించి విక్రయిస్తున్న ముఠాను మానవపాడు పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. తాడిపత్రి నుంచి వే బిల్లుల సహాయంతో ఇసుకను తరలిస్తూ HYD వైపు తీసుకెళ్తుండగా అడ్డుకుని రెండు లారీలను స్వాధీనం చేసుకున్నారు. APలో పర్మిషన్ తీసుకుని తెలంగాణలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని విచారణలో తేలింది.