AP: యూపీ నోయిడాలోని బిమ్టెక్ కాలేజ్ హాస్టల్లో జరిగిన కాల్పుల్లో రాష్ట్రానికి చెందిన దీపక్ మృతిచెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడు దేవాన్ష్ తండ్రి మాజీ పోలీస్ అధికారి కాగా.. తన తండ్రి లైసెన్స్డ్ తుపాకీతో అతనే దీపక్ని కాల్చి, తననూ కాల్చుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. గదిలో బుల్లెట్స్ గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేశారు.