TG: BRS పాలన నుంచి మార్పు కోరుకుని ప్రజలు కాంగ్రెస్ని గెలిపించారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. వరంగల్లో మాట్లాడిన ఆయన.. ‘హమీల అమలులో కాంగ్రెస్ విఫలమైంది. ప్రభుత్వంపై రైతులు, ఉద్యోగులు, యువత వ్యతిరేకతతో ఉన్నారు. కాంగ్రెస్, BRSను ప్రజలు
KMM: కోళ్లకు సోకుతున్న బర్డ్ ఫ్లూ వ్యాధిపై సోషల్ మీడియాలో వస్తున్న కథనాలతో ప్రజలు చికెన్ కొనడానికి ముందుకు రావడం లేదు. దీంతో ఆదివారం అయినా వైరా మున్సిపాలిటీలో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. అసత్య ప్రచారం మానుకోవాలని, దీని వల్ల తమ వ్యాపారాని
GNTR: బర్డ్ ఫ్లూ ప్రభావంతో గుంటూరు నగరంలో చికెన్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. కేజీ చికెన్ రూ. 140, రూ.160ల బోర్డులు పెట్టినా కొనేవారు లేక వెలవెలబోతున్నాయి. ఇదే అదునుగా చేపలకు డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో చేపల మార్కెట్, మిర్చియార్డు,
W.G: తణుకు పరిసర ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో కోడి మాంసం అమ్మకాలు లేకుండా దుకాణాలను మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో మార్కెట్లో చేపలకు, రొయ్యలకు, మటన్కు భారీ డిమాండ్ పెరిగింది. ఆదివారం కావడంతో మాంసం ప్రియులు ఆయా దుకాణాల వద్ద క్యూల
GNTR: సమకాలీన సమాజంలో కీలకమైన భాగంగా కృత్రిమ మేధస్సు (AI) ఉద్భవించిందని.. మానవ ఉనికి విభిన్న కోణాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందని ఏఎన్యూ తాత్కాలిక ఉపకులపతి ఆచార్య కంచర్ల గంగాధరరావు అన్నారు. విశ్వవిద్యా లయంలో విద్యార్థులకు ఏఐపై 2 రోజులుగా జాతీయస
WPL-2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ గాయం కారణంగా మొత్తం ఈ సీజన్ నుంచి తప్పుకుంది. ఈ విషయాన్ని RCB యాజమన్యం ప్రకటించింది. దీంతో ఆమె స్థానంలో స్నేహ రాణా జట్టులోకి తీసుకుంది. స్నేహ గ
MNCL: దండేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాపాలన సేవ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని ఆ మండలంలోని తాళ్లపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి పోతు సత్తయ్య తెలిపారు. గతంలో నిర్వహించిన కుటుంబ సర్వేలో పేర్లు నమోదు చేయించుకోని వారు ఆ కేంద్ర
HYD: HYDలో చికెన్ ప్రియులకు అలర్ట్. నగరంలో ఇటీవల కల్తీ చికెన్ను గుర్తించిన పోలీసులు ప్రజలకు పలు సూచనలు చేశారు. చికెన్ నాణ్యత విషయంలో జాగ్రత్త, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో చికెన్ ఆర్డర్ చేయడానికి ముందు తనిఖీ చేయండి. వైన్ షాపుల పక్కనే విక్రయించే మాంసం
E.G: బర్డ్ ఫ్లూ దెబ్బకు చికెన్ వినియోగంతోపాటు గుడ్ల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. నిన్న మొన్నటి వరకు రూ.4.90లు పలికిన గుడ్డు ధర ఇప్పుడు రూ.4.55లకు పడిపోయింది. ఈ ప్రభావం కేక్లపై కూడా పడింది. చాలామంది కేక్లు తినేందుకు ఇష్టపడడం లేదు. ఉమ్మడి జిల్లాల
HYD: రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శాఖ చేదువార్త తెలిపింది. సికింద్రాబాద్-నాగపూర్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు కోచ్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఈ ట్రైన్ 20 కోచ్లతో నడుస్తుండగా ఫిబ్రవరి 19వ తేదీ నుంచి 8 కో