GNTR: నగరానికి చెందిన మస్తాన్ సాయి పోలీస్ కస్టడీ ముగియడంతో నార్సింగ్ పోలీసులు తిరిగి చంచల్ గూడ జైలుకు తరలించారు. డ్రగ్స్కి బానిసలుగా మార్చి యువతులపై అఘాయిత్యాలకు పాల్పడి నగ్న వీడియోలు తీసిన కేసులో మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు రెండు ర
ELR: జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సుబ్రహ్మణ్యంకు జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటలక్ష్మమ్మ షోకాజ్ నోటీసులు శనివారం జారీ చేశారు. గత కొంతకాలంగా పాఠశాల విద్యార్థులు ఎదుట దైవ దూషణ చేయడం, విద్యార్థుల పట్ల అనుచితంగ
W.G: నరసాపురం మండలంలోని లక్ష్మణేశ్వరం మహాత్మా జ్యోతిబాపూలే ఏపీ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకులంలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ కె.శైలజ శనివారం తెలిపారు. మార్చి 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 2025-2026 విద్యా
GNTR: బెల్లంకొండ చండ్రాజుపాలెం NSP కాలువలో 3వ పెద్ద డ్రాపు వద్ద మొసలి సంచరిస్తున్నట్లు పలువురు చూడటంతో పరిసర ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతపల్లి మేజర్ కాలువలో మొసళ్లు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. ఈకాలువలో పాడి రైతులు పశువులను కడుగుత
మేడ్చల్: కీసర శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రిని పురస్కరించుకొని 6 రోజులపాటు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. HYDలోని భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు గ్రేటర్ HYD జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, SEC రీజినల్ మేనేజర్
JGL: మల్లాపూర్ మండలం రాఘవపేట గ్రామ శివారులోని చెరువు వద్ద శనివారం రాత్రి ట్రాక్టర్, బైక్ ఢీకొన్నాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో ముద్దంగుల కిష్టయ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అతని పర
కోనసీమ: జిల్లాలో ఒక్క బర్డ్ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. జిల్లాలో 52 కమర్షియల్ పౌల్ట్రీల్లో 24 లక్షల కోళ్లు ఉన్నాయని, 10చెక్పోస్టులు ఏర్పాటు చేసి ఇతర జిల్లాల్లోని కోళ్ల ఉత్పత్తులు రానీయకుండా అరికట్టామన్నారు. ఇ
VZM: చీపురుపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులంలో 2025-26 విద్యా సంవత్సరానికి 5వ తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎ.రాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఐదవ తరగతి 80 సీట్లు, ఇంటర్మీడియట్ 80 సీట్లు ఉన్నట్లు ఆమె వెల్లడి చ
MNCL: చెన్నూర్కు చెందిన లైవ్ డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఏల్పుల పోచం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించుకున్నాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లైవ్ డ్రాయింగ్ యాత్ర పూర్తి చేసిన తొలి ఆర్టిస్టుగా ప్రఖ్యాతి గాంచారు. భారతదేశ నలుమూలల తిరుగుతూ
కొనసీమ: మండల కేంద్రం ఆలమూరులో గత మూడు రోజులుగా పంచాయితీ కుళాయి నీరు సరఫరా కాకపోవడంతో త్రాగు నీరు లేక గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయాన్ని స్థానిక పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుందాపోయిందని ప్రజలు