GNTR: ప్రశ్నించటానికే పుట్టానన్న పవన్ కళ్యాణ్ పాలనను పక్కనపెట్టి గుళ్ళు గోపురాలు తిరుగుతున్న ఈ డిప్యూటీ సీఎం రాష్ట్రానికి అవసరమా? అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఫైర్ అయ్యారు. పవన్ను జనం నమ్మారు గెలిపించారు. ఇప్పుడు ప్రశ్నించడం, పరి
NZB: మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటిమట్టం 1078.30 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో 40.583 టీఎంసీల నీటి నిలువ ఉంది. మిషన్ భగీరథ కోసం 231 క్యూసెక్కుల నీటిని కేటాయిస్తున్నట్లు అధికారులు
GNTR: పూరి నుంచి తిరుపతి వెళుతున్న (17479) ఎక్స్ప్రెస్ రైల్లో భారీగా గంజాయి పట్టుబడిన విషయం తెలిసిందే. రైల్వే స్టేషన్ 3వ నంబర్ ప్లాట్ ఫామ్ పై పోలీసులు తనిఖీలు నిర్వహించి 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కోచ్ 4 బ్యాగుల్లో గంజాయి లభించగా నింద
కామారెడ్డి: చైల్డ్ హుడ్ కేన్సర్ పై అవగాహన కోసం పట్టణంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో హాఫ్ మారథాన్ నిర్వహించనున్నట్లు పద్మపాని సొసైటీ చైర్మన్ సత్య నారాయణ రెడ్డి తెలిపారు. శనివారం ప్రెస్ క్లబ్లో మాట్లాడుతూ.. విద్యా సంస్థల సహకారంతో మార్చి 2న స్
NZB: నగరంలో ఎంఐఎం నగర అధ్యక్షుడు మహమ్మద్ షకీల్ అహ్మద్ శనివారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతును కలిశారు. నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలోని దర్గా, స్మశాన వాటిక స్థలంలో అక్రమంగా మొరం తవ్వుతున్నారన్నారు. స్థలాన్ని కాపాడాలని కోరుతూ కలెక్టర్
PLD: పల్నాడు జిల్లా ఎస్పీ కే. శ్రీనివాసరావు శనివారం పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో మొక్కలు నాటారు. ప్రకృతిలో మొక్కల పెంపకం వలన కలిగే ప్రయోజనాలు ఎస్పీ తెలియజేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ఖచ్చితంగా స్వీకరించాలన్
VZM: స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యులు కావాలని నెల్లిమర్ల మునిసిపల్ కమిషనర్ కె.అప్పలరాజు పిలుపునిచ్చారు. మూడవ శనివారం నిర్వహించే స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా స్థానిక కేజీబివీ పాఠశాల,సువ్వాని వీధిలో నిర్వహించిన కార్యక్రమ
VZM: దత్తిరాజేరు మండలంలోని దాసుపేట గ్రామంలో శనివారం నిర్వహించిన రామాలయం ప్రతిష్ట మహోత్సవంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నార
KRISHNA: కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎన్డీయే కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ కోరారు. శనివారం కె.బి.ఎన్ కాలేజీలో ఉపాధ్యాయులతో ఆయన సమావ
CTR: సదుం ఎంపీటీసీ సభ్యుడు, వైసీపీ సీనియర్ నాయకుడు చినేపల్లి ఆనంద(54) అస్వస్థతతో శనివారం మృతి చెందారు. అనారోగ్యంతో కొద్దిరోజులుగా ఆయన రేణిగుంట సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆనంద మృత