NRML: జాతీయ రహదారులను పరిశుభ్రంగా ఉంచాలని ఎంపీఓ గోవర్ధన్ అన్నారు. బుధవారం దిలావర్పూర్ మండలం న్యూ లోలం గ్రామం సమీపంలోని జాతీయ రహదారులను వారు పరిశీలించారు. జాతీయ రహదారుల మార్గంలో ప్రతినిత్యం శుభ్రంగా ఉంచేలా విధులు నిర్వహించాలని సిబ్బందికి సూచ
MNCL: లైంగిక దాడికి గురైన బాధితులు ఫిర్యాదు చేసినప్పటి నుంచి కేసు ట్రయల్కు వచ్చే వరకు పరిహారం ఇప్పించే వరకు భరోసా సెంటర్ వారికి అండగా నిలుస్తుందని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ వెల్లడించారు. నస్పూర్లోని భరోసా కేంద్రాన్ని ఆయన సందర్శ
KDP: సింహాద్రిపురం, లింగాల, పులివెందుల మండలాల్లో రెండు చిరుత పులులు సంచరిస్తున్నాయని రైతులు తరచూ వాపోతున్న విషయం తెలిసిందే. చిరుతలను చూశామని తెలపడంతో ఫారెస్ట్ అధికారులు పొలాల్లో ట్రాక్ కెమెరాలు బిగించి తగు జాగ్రత్తలు తీసుకున్నారు. మంగళవారం
ప్రకాశం: బేస్తవారిపేట పట్టణంలో ఓ బాలుడు మంగళవారం తప్పిపోయాడు. తల్లిదండ్రుల వివరాల మేరకు మంగళవారం మధ్యాహ్నం నుంచి తమ కొడుకు లక్కీ కనబడటం లేదని, పలుచోట్ల వెతికి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఎవరికైనా బాలుడి ఆచూకీ తెలిస్తే
ADB: గుడిహత్నూర్ మండలం మచ్చపూర్ గ్రామంలో శ్రీ హనుమాన్ మందిర 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కబడ్డీ టోర్నమెంట్ పోటీలు ముగిశాయి. గెలుపొందిన క్రీడాకారులకు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుమల్ గౌడ్ బహుమతులను అందజేశారు. ఆయన మాట్
ప్రకాశం జిల్లాలో బుధవారం విషాద ఘటన వెలుగు చూసింది. సంతనూతలపాడు సమీప చెరువులోకి చిన్నారితో కలిసి తల్లి దూకేశారు. సమాచారం అందుకున్న సంతనూతలపాడు ఎస్ఐ అజయ్ బాబు గజ ఈతగాళ్లతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాలను వెలిక
HYD: మహానగరంలో ఎప్పటి లాగే నీటి ఎద్దడి మొదలైంది. దీంతో వాటర్ ట్యాంకర్లు రంగంలోకి దిగాయి. ముఖ్యంగా అపార్ట్మెంట్లు, హాస్టల్లోని బోర్లు అడుగంటి నీటి కొరత ఏర్పడుతోంది. దీంతో నీటిని కొనుగోలు చేస్తున్నారు. నిర్వాహకులు ఒక్కో ట్యాంకర్కు రూ.800 నుంచి
అన్నమయ్య: బస్సులను రోడ్డుపైకి తీసుకువెళ్లి ప్రతిరోజు కండిషన్ చెక్ చేయాలని మెకానిక్, డ్రైవర్లకు మదనపల్లె ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటరమణారెడ్డి సూచించారు. బుధవారం బస్సుల కండిషన్లపై వారిని ఆరా తీసి బస్సులను పరిశీలించారు. అందులో భాగంగా స్టీర
బాపట్ల: మార్టూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 2015లో జరిగిన రత్నం బాబు(22) హత్య కేసులో 8మంది నేరస్థులకు జీవిత ఖైదు, ఒక్కొక్కరికి రూ.5వేల జరిమానా విధిస్తూ ఒంగోలు అడిషనల్ డిస్టిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి రాజవెంకటాద్రి మంగళవారం తీర్పు ఇచ్చారు. కాగా, రత్నంబాబ