ATP: అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 19వ సమావేశం శుక్రవారం జరిగింది. అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అభివృద్ధి అజెండాను ఈ సమావేశం ఆమోదించింది. అనంతరం వరుణ్ మాట్లాడుతూ.. అహ
SRPT: రైతులు నాణ్యమైన ధాన్యంను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చి, మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. శుక్రవారం చివ్వేంల మండలం బీబీగూడెంలో, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న, దొడ్డు రకం వడ్లు కొనుగోలు క
SRD: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. కంది మండలం కొత్లాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చట
SRD: వర్షానికి దెబ్బతిన్న ఇండ్లకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఖేడ్ నియోజకవర్గం BRSV నియోజకవర్గ అధ్యక్షులు అంజా గౌడ్, మాజీ ZPTC రవీందర్ డిమాండ్ చేశారు. ఖేడ్ మండలం నాగపూర్లో ఈదురు గాలుల బీభత్సం వర్షానికి మారుతి, సైదులు, రాములు అనే వ్యక్తుల ఇంట
SRD: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి అన్నారు. సంగారెడ్డిలోని ఇందిరా కాలనీ రాజంపేటలో అంగన్వాడీ కేంద్రాల వార్షికోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుత
SRD: యూటిఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో స్పోర్ట్స్ మీట్ను సంఘం రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా క్రీడా పోటీల్లో నిర్వహిం
SRD: అంబేద్కర్ స్టడీ సర్కిల్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డికి సంఘం సభ్యులు శుక్రవారం సంగారెడ్డిలో వినతిపత్రం సమర్పించారు. అంబేద్కర్ వాదులు సొంత డబ్బులతో స్టడీ సర్కిల్ నడిపిస్తున్నారని ఆమె దృష్టికి తీసుకు
హాలీవుడ్ పాప్ సింగ్ బ్రిట్నీ స్పియర్స్.. బీచ్లో రోజంతా నగ్నంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాలో తెలిపారు. ఎండవేడికి ఆమె చర్మం ప్రభావితమైనట్లు తెలుస్తోంది. కాగా, గత ఏడాది స్వీయ వివాహం చేసుకొని ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు. మూడు పెళ్లిళ్ల
SKLM: ఆసుపత్రిలోని పేషెంట్లకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని సరఫరా చేసే కాంట్రాక్టరుకు జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి కె. వెంకటరత్నం సూచించారు. కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ అమరావతి ఆదేశాల మేరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్లకు సరఫరా చేసే ఆహారా
తమిళనాడులో ఏఐఏడీఎంకే-బీజేపీ పార్టీలు మరో సారి జతకట్టాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్షా తెలిపారు. అయితే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ఉంటారని అమిత్ షా ప్రకటించారు.