SRD: వర్షానికి దెబ్బతిన్న ఇండ్లకు ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని ఖేడ్ నియోజకవర్గం BRSV నియోజకవర్గ అధ్యక్షులు అంజా గౌడ్, మాజీ ZPTC రవీందర్ డిమాండ్ చేశారు. ఖేడ్ మండలం నాగపూర్లో ఈదురు గాలుల బీభత్సం వర్షానికి మారుతి, సైదులు, రాములు అనే వ్యక్తుల ఇంట
SRD: అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పౌష్టికాహారం అందించాలని జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి అన్నారు. సంగారెడ్డిలోని ఇందిరా కాలనీ రాజంపేటలో అంగన్వాడీ కేంద్రాల వార్షికోత్సవ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుత
SRD: యూటిఎఫ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సంగారెడ్డిలోని అంబేద్కర్ మైదానంలో స్పోర్ట్స్ మీట్ను సంఘం రాష్ట్ర కోశాధికారి లక్ష్మారెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు బోధనకే పరిమితం కాకుండా క్రీడా పోటీల్లో నిర్వహిం
SRD: అంబేద్కర్ స్టడీ సర్కిల్ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డికి సంఘం సభ్యులు శుక్రవారం సంగారెడ్డిలో వినతిపత్రం సమర్పించారు. అంబేద్కర్ వాదులు సొంత డబ్బులతో స్టడీ సర్కిల్ నడిపిస్తున్నారని ఆమె దృష్టికి తీసుకు
హాలీవుడ్ పాప్ సింగ్ బ్రిట్నీ స్పియర్స్.. బీచ్లో రోజంతా నగ్నంగా ఉన్నారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాలో తెలిపారు. ఎండవేడికి ఆమె చర్మం ప్రభావితమైనట్లు తెలుస్తోంది. కాగా, గత ఏడాది స్వీయ వివాహం చేసుకొని ఈ బ్యూటీ వార్తల్లో నిలిచారు. మూడు పెళ్లిళ్ల
SKLM: ఆసుపత్రిలోని పేషెంట్లకు నాణ్యమైన ఆహారం సరఫరా చేయాలని సరఫరా చేసే కాంట్రాక్టరుకు జిల్లా ఫుడ్ కంట్రోల్ అధికారి కె. వెంకటరత్నం సూచించారు. కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ అమరావతి ఆదేశాల మేరకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పేషెంట్లకు సరఫరా చేసే ఆహారా
తమిళనాడులో ఏఐఏడీఎంకే-బీజేపీ పార్టీలు మరో సారి జతకట్టాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్షా తెలిపారు. అయితే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ఉంటారని అమిత్ షా ప్రకటించారు.
SDPT: శుక్రవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ రావును దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్ బిగాల పరామర్శించ
KDP: చక్రాయపేట మండలంలోని గండిక్షేత్రంలో శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆలయ అసిస్టెంట్ కమీషనర్ వెంకటసుబ్బయ్య, డిప్యూటీ కమిషనర్ పట్టెం గురు ప్రసాద్ ప్రధాన అర్చకులు కేసరి స్వామి, ఆలయ పాలకమండలి మాజీ ఛైర్మన్ వెంకటస్వామి శుక్రవారం బద్వేలులో మంత
TPT: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి కడపకు చెందిన డాక్టర్ రామస్వామి ఏలుమలై రెడ్డి దంపతులు బంగారు గజ్జలను కానుకగా అందజేశారు. అమ్మవారికి అలంకరించడానికి వీలుగా 120 గ్రాములు బంగారంతో రూ. 10 లక్షలు విలువైన రెండు గజ్జలను తయారు చేయించారు. ఆలయంలో గజ