VZM: తెర్లాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు నిరసిస్తున్న ప్రత్యేక తరగతులను బుధవారం మండల విద్యాధికారి జె. త్రినాధరావు తనిఖీ చేశారు. మార్చి నెలలో జరిగే పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులు ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారని ఉపాధ్యా
ELR: కామవరపుకోట మండలం కళ్లచెరువులోని మాజీ ఏఎంసీ ఛైర్మన్ మేడవరపు అశోక్ ఇంట్లో వైసీపీ నేతల సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు హాజరయ్యారు. మండలంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించా
NLR: జిల్లా రూరల్ పరిధిలోని 18వ డివిజన్లో బుధవారం రూ.74 లక్షల నిధులతో సీసీ రోడ్డు పనులకు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. పేద, సామాన్య, మధ్య తరగతి ప్రజలు నివాసముండే ప్రాంతాలలో సమస్యలను గుర్తించి వాటి పర
ప్రకాశం: సంతనూతలపాడు మండలంలోని పేర్నమిట్ట రైతుసేవా కేంద్రాలలో మండల వ్యవసాయ అధికారిణి పావని రైతు విశిష్ట గుర్తింపు కార్యక్రమాన్ని బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారిణి మాట్లాడుతూ.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు 11 అ
పల్నాడు: ఎన్నికల ముందు తన సవాల్కు గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావు స్పందించలేదని మాజీ MLA కాసు మహేశ్ రెడ్డి అన్నారు. ఈ మేరకు కాసు బుధవారం ఓ వీడియో విడుదల చేశారు. ఎన్నికల ముందు పిడుగురాళ్ల ప్రభుత్వం మెడికల్ కాలేజీకి టీడీపీ ప్రభుత్వ హయాంలో
ప్రకాశం: రాచర్లలోని తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఉదయం 10 గంటల నుండి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి నిర్వహించనున్నట్లు క్యాంపు కార్యాలయ సిబ్బంది బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మె
ప్రకాశం: ఒంగోలులో నవోదయం 2.0 కార్యక్రమం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శ్రీ బాల వీరాంజనేయ స్వామి బుధవారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రభుత్వ అతిథి గృ
GNTR: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు అందరికీ ఎంతో అవసరమని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. బుధవారం ఫిరంగిపురంలోని మార్నింగ్ స్టార్ కళాశాల, దీనాపూర్ క్రిస్టియన్ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన
MNCL: జిల్లాలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో బుధవారం ఫిట్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఫిట్నెస్ సెంటర్ సభ్యులు తులా ఆంజనే
NTR: జగ్గయ్యపేట పట్టణంలోని ముక్త్యాల రోడ్డు నందు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ చైతన్య వారి ఆధ్వర్యంలో ర్యాలీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను పాల్గొని ర్యాలీని ప్రా