ప్రకాశం: హనుమంతునిపాడు మండలంలోని మంగంపల్లి గ్రామంలో శనివారం నుంచి మూడు రోజులపాటు మంగమ్మ తల్లి సమేత గరటయ్య స్వామి తిరునాళ్ల కార్యక్రమం జరగనుంది. ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు చ
SKLM: నరసన్నపేట మండలం, మండపాం హైవే బ్రిడ్జ్ పై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు కోడి గుడ్ల లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండడమే కారణంగా తెలుస్తోంది. డ్రైవర్ స్వల్ప
TG: ఇటీవల కురిసిన అకాల వర్షాలు, ఈదురుగాలులకు పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నష్టపోయిన ప్రతి ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందించాలని నిర్ణయించింది. ఈ పరిహారాన్ని రాష్ట్ర బడ్జెట్ నుంచే కేటాయించనున్నట
ELR: మండవల్లి గ్రామంలోని మండవల్లి మూడుతాళ్లపాడు రైల్వే గేటును మరో 2 రోజులు మూసివేస్తున్నట్లు సీనియర్ సెక్షన్ ఇంజనీర్ MD అబ్దుల్ రహమాన్ తెలిపారు. లెవల్ క్రాసింగ్ 74 (63 కిలోమీటరు ) వద్ద అత్యవసర ట్రాక్ మరమ్మతుల పనులు పూర్తి కాకపోవడంతో గేట్లు మూసివేస
ATP: అనంతపురం జిల్లాలో 3 రోజులుగా వర్షాలు పడుతున్నాయి. ఇవాళ సాయంత్రం రాయదుర్గం నియెజకవర్గంలో ఉరుములు, మెరుపులతో కూడిన వాన పడింది. ఈ క్రమంలో డి. హిరేహల్ మండలం SR కోట గ్రామం సమీపంలో పిడుగు పడింది. కొబ్బరి చెట్టుపై పడటంతో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో అక్
NTR: విజయవాడలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావును వైసీపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల నూతనంగా నియమితులైన వైసీపీ పశ్చిమ నియోజకవర్గ మండల అధ్యక్షులు బొండా నిరీష్, కేసరి కృష్ణారెడ్డి, వాసా ఆదినారాయణ బాబు, అయితా కిషోర్లు వెల్లంపల్లి
NDL: స్మార్ట్ మీటర్లు వద్దు ట్రూప్ చార్జీలు రద్దు చేయాలని సిపిఎo పార్టీ పట్టణ కార్యదర్శి రణధీర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆత్మకూరులోని సుదర్శన్ భవన్ నందు విద్యుత్ చార్జీలు తగ్గించాలని పోస్టర్ విడుదల చేశారు. రణధీర్ మాట్లాడుతూ.. వ
ATP: అనంతపురం-హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 19వ సమావేశం శుక్రవారం జరిగింది. అహుడా ఛైర్మన్ టీసీ వరుణ్, అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు. అభివృద్ధి అజెండాను ఈ సమావేశం ఆమోదించింది. అనంతరం వరుణ్ మాట్లాడుతూ.. అహ
SRPT: రైతులు నాణ్యమైన ధాన్యంను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తీసుకవచ్చి, మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పేర్కొన్నారు. శుక్రవారం చివ్వేంల మండలం బీబీగూడెంలో, మెప్మా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న, దొడ్డు రకం వడ్లు కొనుగోలు క
SRD: విద్యార్థులకు చట్టాలపై అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. కంది మండలం కొత్లాపూర్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో అవగాహన సదస్సు శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు చట