కృష్ణా: ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండడమే లక్ష్యంగా కొల్లు ఫౌండేషన్ పని చేస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ రావు, జనసేన ఇంఛార్జ్ బండి రామకృష్ణతో కలిసి మచిలీపట్నం కోనేరు సెంటర్లో అంబలి పంపిణీ కా
ఖమ్మం: రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు శనివారం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో భేటీ అయ్యారు. జిల్లాలోని పలు ఆలయాల్లో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు, సమస్యలను రాయల మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అలాగే జై బాపు, జై
BPT: వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు బాపట్ల జిల్లాకు చెందిన మాచవరపు రవి కుమార్ను రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శిగా నియమించారు. షేక్ పర్వేజ్ను రాష్ట్ర విద్యార్థి విభాగం సంయుక్త కార్యదర్శిగా, ఎమానుయేల్ రెబ్బాను రాష
NTR: చందర్లపాడు మండలం ముప్పాళ్ళలోని గురుకుల పాఠశాలలో 5వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరానికి ప్రవేశ పరీక్ష ఈ నెల 13వ తేదీ జరుగనున్నాయని పాఠశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 10 గంటల నుంచి 12 గం.ల వరకు, ఇంటర్మీడియట్ మొదటి సం
కృష్ణా: ప్రకాశ్ నగర్ సమీపంలోని శాంతినగర్ వద్ద శనివారం బ్లేడ్ బ్యాచ్ దాడి చేయడంతో ఆకుల గణేశ్ అనే యువకుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. డబ్బులు అడుగగా గణేశ్ లేవని చెప్పడంతో దుండుగులు అతడిపై బ్లేడుతో, పక్కనున్న వారిపై కర్రలతో దాడి చేశారు. గాయాలతో పడి
కృష్ణా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు మర్యాద పూర్వకంగా కలిశారు. శనివారం మోపిదేవిలోని శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన ఆయనకు స్వాగతం పలిక
AP: అత్యంత వేగంగా మన HIT TVలో ఇంటర్ రిజల్ట్స్ను అందించాము. ఈ నేపథ్యంలో మా యాప్ తరపున సంతోషం వ్యక్తం చేస్తున్నాము. రాష్ట్రంలో ఇవాళ ఇంటర్మీడియట్ ఫలితాలను మంత్రి లోకేష్ విడుదల చేసిన విషయం తెలిసిందే. విద్యార్థులందరికీ కంగ్రాట్స్ తెలుపుతున్నాము. ఫ
ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఛావా’ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే సదరు సంస్థలో హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉన్న ఈ చిత్రం తెలుగు వెర్షన్ తాజాగా రిలీజ్ అయింది. ఇక విక్కీ కౌశల్, రష్మికా
MBNR: అడ్డాకుల మండలం పొన్నకల్ గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సందర్శించి, వరి ధాన్యం సేకరణను పరిశీలించారు. వరి ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరగకుండా కొనుగోలు చేయాలని, కొనుగోలులో అక్రమాలకు ప
KMM: మధిర రైల్వే గేటు వద్ద అండర్ పాస్ నిర్మాణం చేపట్టాలని అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా శనివారం రెండో రోజుకు చేరుకుంది. రైల్వే గేటును శాశ్వతంగా మూసి వేయడం వల్ల మధిరలో ట్రాఫిక్ సమస్య మరింతగా పెరిగే అవకాశం ఉందని సిపిఎం నాయకులు బెజవ