ఢిల్లీలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భజన్పురా ప్రాంతంలో ఒ మహిళను ఆమె భర్త, అతని అన్నయ్య కలిసి దారుణంగా కొట్టారు. పదునైన ఆయుధంతో భార్య ముఖం, శరీరంపై అనేక చోట్ల దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మహిళ
TG: సోషల్ మీడియాలో BRS దుష్ప్రచారం చేస్తోందని MP మల్లురవి ఆరోపించారు. ‘బీఆర్ఎస్ తప్పుడు ప్రచారంతోనే.. కేంద్ర ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్ వచ్చింది. ఆ భూమి ప్రభుత్వానిదేనని ఎంపవర్డ్ కమిటీ గ్రహించింది. కంచ గచ్చిబౌలి భూములపై BRS న్యాయపోరాటం చేయలేదు. కేస
NZB: ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహరాజ్ చేపట్టిన మా భూమిలక్ష కిలోమీటర్ల రథయాత్ర విజయవంతం చేయాలని డీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్ కోరారు. శనివారం మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈనెల 14న ఆదిల
TPT: ఈనెల 14న బీఆర్ అంబేద్కర్ జయంతి ప్రభుత్వ సెలవు దినం సంధర్బంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఓ ప్రకటనలో తెలిపారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్య
NZB: కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ ఎస్. కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. నవీపేట్ మండలం నాగేపూర్, నిజాంపూర్, నాలేశ్వర్, నవీ పేట్లలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ శన
CTR: పుంగనూరు పట్టణం నగిరి వీధిలో వెలసి ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం వైభవంగా స్వామివారి రథోత్సవం జరిగింది. ఈ రథోత్సవానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. హర హర మహాదేవ, శంభో శంకర
ప్రకాశం: కనిగిరి పట్టణంలోని కస్తూరిబా గాంధీ పాఠశాలలో నేడు వెలువడిన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో మొదటి సంవత్సరంలో 70% ఉత్తీర్ణత, ద్వితీయ సంవత్సరంలో 84% బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత సాధించిన బాలికలను ప్రిన్సిపల్ హసీనా బేగం పాఠశాలలో
ప్రకాశం: దర్శి మండలం రామచంద్రాపురం గ్రామంలో శనివారం శ్రీ సీతా రామాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన
MNCL: మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరూ చదవాలని బీఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇంఛార్జ్ జాన్సన్ నాయక్, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. శనివారం జన్నారం కేంద్రంలోని పైడిపల్లి గార్డెన్లో మహనీయుల జయంతి ఉత్సవాల ఐక్యవేదిక ఆ
చైనాలో భీకర గాలులు వీయడంతో వందలాది విమాన సర్వీసులు రద్దయ్యాయి. బీజింగ్, డాక్సింగ్లో మధ్యాహ్నం 2 గంటల కల్లా 693 విమాన సర్వీసులు రద్దు అయినట్లు సమాచారం. దుమ్ము తుపానులు చెలరేగే అవకాశం ఉండటంతో అధికారులు పార్కులు కూడా మూసేశారు. భారీగా గాలులు వీ