కృష్ణా: గుడివాడలో వ్యభిచార గృహంపై రూరల్ పోలీసులు దాడి చేశారు. తాలూకా పోలీసే స్టేషన్ పరిధిలో వ్యభిచార గృహం నడుస్తోందన్న సమాచారం మేరకు రూరల్ ఎస్సై ఎన్.చంటిబాబు సిబ్బందితో దాడి చేశారు. ఇంటి యజమాని యలవర్తి లక్ష్మీ, జోసెఫ్, ఇద్దరు విటులను అదుపుల
NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారికి పౌర్ణమి పూజలను శనివారం వైభవంగా నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఉత్సవ మూర్తికి ప్రత్యేక అలంకరణ చేసి పల్లకి సేవను చేశారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఉన్న యాగశాల నందు చండీ హోమాన్న
BDK: టేకులపల్లి మండలం బొమ్మనపల్లి మండల పరిషత్ పాఠశాలలో శనివారం ప్రమాదం చోటుచేసుకుంది. వంటగదిలో వంట మనిషి సరోజ వంట చేస్తుండగా, స్లాబ్ పెచ్చులు ఊడిపడటంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనను గమనించిన పాఠశాల సిబ్బంది ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించా
MNCL: కన్నెపల్లి మండలం రెబ్బల గ్రామ శివారులో సర్వే నెంబర్ 248లో గల ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు SI గంగారం శనివారం తెలిపారు. మండల MRO ఫిర్యాదు మేరకు చేసిన విచారణలో అక్రమంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ భూమిలో
WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రోడ్లు ఇతర అభివృద్ధి పనులకు అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదర్శించారు. హనుమకొండ కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉ
WGL: పర్వతగిరి మండలం గుడిబండ తండాలో ఇటీవల భూక్య రంగమ్మ (65) ఇటీవల తల్లిని పెద్ద కుమారుడు భూక్య రవి కొట్టడంతో ఆమె మృతి చెందిన విషయంపై శనివారం నిందితుడు రవిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై ప్రవీణ్ తెలిపారు.
TPT: ఈనెల 14వ తేదీ సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజలు ఈ విషయాన్ని గమనించి, జిల్లా కేంద్రానికి, రెవె
WGL: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శనివారం హెచ్చరిక జారీ చేస్తూ, మద్యం సేవించి వాహనం నడపడం నేరమని, అలా చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం సేవించిన వాహనదారులు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారని, కొన్ని సందర్భాల్లో వ
TG: గులాబీ జెండాను చూస్తే తెలంగాణ ఉద్యమ పార్టీ అంటారని మాజీమంత్రి KTR అన్నారు. ‘లక్షలాది మందితో వరంగల్ సభ నిర్వహిస్తాం. సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్లాం. శాంతియుతంగా సభ నిర్వహిస్తాం. రెండు జాతీయ పార్టీలు చేసిందేం లేదు. ఒకటి సంచు
లక్నోతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ మోస్తరు స్కోరు చేసింది. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 180 పరుగులు చేసింది. ఓపెనర్లు హాఫ్ సెంచరీతో రాణించడంతో ఓ దశలో 200 ప్లస్ పరుగులు చేసేలా కనిపించినా.. LSG బౌలర్లు వరుస వికెట్లతో స్కోరును కట్టడి చేశారు. గిల్, స