తమిళనాడులో ఏఐఏడీఎంకే-బీజేపీ పార్టీలు మరో సారి జతకట్టాయి. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి అమిత్షా తెలిపారు. అయితే సీఎం అభ్యర్థిగా పళనిస్వామి ఉంటారని అమిత్ షా ప్రకటించారు.
Tags :