అమెరికాలోని (America) ఓహియో(Ohio) రాష్ట్రంలో ఫిబ్రవరి 3వ తేదీన ఓ గూడ్స్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం అనంతరం వాతావరణంలో ప్రమాదకర రసాయనాలు కలిశాయి. దీంతో స్థానికులు వాటర్ బాటిల్ నీళ్లనే తాగాలని గవర్నర్ విజ్ఞప్తి చేశారు.
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కారణంగా తాను పార్టీలో ఉండలేని పరిస్థితి నెలకొన్నదని, అందుకే తాను ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ గురువారం ప్రకటించారు.
భారతీయ జనతా పార్టీకి (BJP) మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ (kanna lakshminarayana) షాకిచ్చారు. విభజన తర్వాత కొన్నేళ్లకు వివిధ కారణాలతో కమలదళంలో చేరిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యారు. పార్టీకి రాజీనామా చేయనున్నారు.
తెలంగాణలోని మంథని నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రస్తుతం ఈ నియోజకవర్గంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనే ప్రజలు మళ్లీ గెలిపిస్తారా? లేదా బీఆర్ఎస్ లేదా బీజేపీ పార్టీ నేతలకు అవకాశం ఇస్తారా అనేది తెలియా
మంచి బౌలింగ్ సామర్థ్యం కలిగిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ లేకపోవడంపై జర్నలిస్టులు ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ను ప్రశ్నించారు. ముఖ్యంగా షాహిన్ షా అఫ్రీది, మిచెల్ స్టార్క్ వంటి స్టార్ బౌలర్లను ఉదాహరణంగా తీసుకుంటూ భారత జట్టు లెఫ్ట్ ఆర్మర్ పైన ఓ
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ రిటర్న్స్ను(ITR Returns) ఏప్రిల్ 1వ తేదీ నుండి సమర్పించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (Central Board of Direct Taxes-CBDT) తెలిపింది.
కన్నడ బ్యూటీ, ఇస్మార్ట్ శంకర్ హీరోయిన్ నభా నటేష్ తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో పోస్ట్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ గురించి ఓసారి తెలుసుకుందాం.
2014లో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (KCR) ముఖ్యమంత్రి కావడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Errabelli Dayakar Rao) పరోక్షంగా సహకరించారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
టర్కీ, సిరియాలను భారీ భూకంపం (turkey syria earthquake) అతలాకుతలం చేసింది. ఈ భూకంపం కారణంగా టర్కీలో గత వందేళ్లలో జరగని ఆస్తి, ప్రాణ నష్టం జరిగిందని చెబుతున్నారు. ఈ విపత్తు కారణంగా ఈ రెండు దేశాల్లో మరణాలు 40,000ను దాటింది.
ఈరోజు రంజీ ట్రోఫీ 2023 ఫైనల్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా 9.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ పోరులో సౌరాష్ట్ర, బెంగాల్ జట్లు పోటీపడుతున్నాయి. ఇక బెంగాల్ జట్టు 1990 తర్వాత మళ్లీ ఇదే వేదికపై ట్రోఫీ గెలవాలని భావిస్తోంది.