నిండా ఇరవై రెండేళ్ల లేత సోయగం.. తన హాట్ లుక్ లో కవ్వించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ట్రెండ్ కు తగ్గట్టు ఫిట్ నెస్ మెయింటేన్ చేస్తూ.. జీరో సైజు నడుంతో.. క్యూట్ లుక్స్ తో హాట్ చాక్లెట్ లాంటి సొగసుల విందు పెడుతుంది. కుర్రా
కిడ్నీ, మెదడు, గుండె - ఈ మూడింటిని మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలుగా పరిగణిస్తారు. ఇవి కాకుండా, కాలేయం కూడా ముఖ్యమైనదే. మారిన జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల ఈ మధ్య కాలంలో చాలా మంది కాలేయ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా గాజాలో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఈ క్రమంలోనే వైద్య సదుపాయాలు ప్రమాదంలో పడ్డాయి. చాలా శాఖలు కరెంటు లేకుండా పని చేస్తున్నాయి.
గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ లో కూడా సమస్యలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్కు వ్యతిరేకంగా ఒకటి రెండు కాదు మూడు ఫ్రంట్లు ఒక్కటయ్యాయి.
మద్యం కుంభకోణం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ కు షాక్ తగిలింది. తనను రిమాండ్ చేసి అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
బాలీవుడ్ ఎవర్ గ్రీన్ యాక్టర్ అనిల్ కపూర్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వస్తోంది. సోషల్ మీడియాలో ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారని అందరికీ తెలుసు. అయితే ఉన్నట్లుండి, ఆయన ఇన్ స్టాగ్రామ్ ఖాతా మొత్తం ఖాళీ అయింది.
శ్రీహరికోటలోని షోర్ రేంజ్లో శుక్రవారం సాయంత్రం 7.30 గంటలకు ఇస్రో ప్రతిష్టాత్మక గగన్ మిషన్కు కౌంట్డౌన్ ప్రారంభం కానుంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ 2025 నాటికి తన రాకెట్తో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని యోచిస్తోంది.
పండుగల సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక అందించనుంది. వీరికి ఆర్థిక శాఖ దీపావళి బోనస్ ప్రకటించింది. అక్టోబర్ 17, 2023న తీసుకున్న నిర్ణయం ప్రకారం ఉద్యోగులు ఒక నెల జీతం బోనస్ గా పొందనున్నారు.
దేశంలో సైబర్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. ఆధార్, ఇతర పత్రాల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూ నేరగాళ్లు పెద్ద మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా అనేక ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. అయితే, మీరు మీ ఆధార్ను మోసం నుండి రక్షించుకోవచ్చు.