దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీ క్షీణత బాటలో సాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల ఒత్తిడి మధ్య, రెండు ప్రధాన దేశీయ సూచీలు గురువారం భారీ నష్టాలతో ట్రేడింగ్ ప్రారంభించాయి. సెన్సెక్స్ ప్రారంభమైన వెంటనే 400 పాయింట్లకు పైగా పడిపోయింది.
కత్రినా కైఫ్ బాడీ గార్డ్ పేరు దీపక్ సింగ్. అతడి జీతం ఏడాదికి రూ.కోటి అని తెలుస్తోంది. ఏది ఏమైనా కత్రినా కైఫ్ తన బాడీగార్డ్ కోసం ఏడాదికి కోటి రూపాయలు ఖర్చు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
భారతదేశంలో స్వలింగ వివాహాన్ని ఆమోదించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా స్వలింగ సంపర్కుల లాయర్ జంట అసాధారణ రీతిలో నిరసన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల తన తల్లి సోనియా గాంధీకి కుక్క పిల్లను బహుమతిగా ఇచ్చారు. ఈ కుక్కపిల్లకి నూరి అని పేరు పెట్టారు. ఈ కుక్కపిల్ల పేరుపై వివాదం నెలకొంది.
గాజా ఆసుపత్రిపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో దాదాపు 500 మంది మరణించారు. ఈ దాడిలో పెద్ద సంఖ్యలో చిన్నారులు చనిపోయారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఇజ్రాయెల్ పర్యటనకు ముందు ఈ దాడి జరిగింది.
దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో తన మాతృ సంస్థ విప్రో లిమిటెడ్లో ఐదు అనుబంధ కంపెనీలను విలీనం చేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. బుధవారం దాని షేర్లు దాదాపు 1 శాతం పడిపోయి ఒక్కో షేరుకు రూ.407.50 వద్ద ముగిసింది. బోర్డు సమావేశంలో విలీనంపై నిర్ణయ
దేశం.. తన మొట్టమొదటి ర్యాపిడ్ రైలు బహుమతిని త్వరలో అందుకోబోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ అక్టోబర్ 20న దేశంలోని సాధారణ ప్రజలకు ర్యాపిడ్ రైలును అంకితం చేయనున్నారు.
వచ్చే నెల నవంబర్లో దీపావళి, ధంతేరస్ వంటి పండుగలు ఉన్నాయి. ఈ పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా భారీగా వ్యాపారం జరుగుతుందని వ్యాపారులు భావిస్తున్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారు రూ. 3 లక్షల కోట్ల విలువై
ప్రస్తుతం వరల్డ్ కప్ ఫీవర్ ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను ఆవహించింది. పాకిస్థాన్ను భారత్ ఓడించినప్పటి నుంచి... భారత్ ప్రపంచ కప్ కొట్టాలని ప్రతీ భారతీయుడు ఆశిస్తున్నాడు.