లోక్సభ ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల వేళ సోషల్ మీడియాలో ఫేక్ మెసేజ్ లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి మెసేజ్లు వాట్సాప్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. అమెరికాలో 6 ఏళ్ల ముస్లిం చిన్నారి ప్రాణాలను బలిగొంది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగోలో 71 ఏళ్ల వృద్ధుడు ఈ షాకింగ్ ఘటనకు పాల్పడ్డాడు. 32 ఏళ్ల చిన్నారి తల్లిని కూడా కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు.
దేశవ్యాప్తంగా తీవ్రమైన ఇన్ఫెక్షన్లతో ఆస్పత్రుల్లోని ICUలలో చేరిన చాలా మంది రోగులపై ఎటువంటి యాంటీబయాటిక్ ఔషధం పనిచేయడం లేదు. అలాంటి రోగులు కారణం లేకుండా చనిపోయే ప్రమాదం ఉంది అని ఎయిమ్స్ ఓ నివేదికలో వెల్లడించింది.
తెలంగాణలోని హైదరాబాద్కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో.. హైదరాబాద్లో ఒక జంట తమ కారు సన్రూఫ్ నుండి బయటకు వచ్చి రొమాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
రాజస్థాన్లోని మేవాత్ ప్రాంతం ఆన్లైన్ మోసగాళ్లకు పెద్ద కేంద్రంగా మారింది. దీగ్ జిల్లాలోని రెండు గ్రామాల్లో పోలీసులు జరిపిన దాడిలో ఏం బయటపడిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆన్లైన్ మోసగాళ్లు నగదు విత్డ్రా చేసుకునేందుకు ఇంట్లో ఏటీఎం మెషీన్
మిస్ వరల్డ్ మాజీ కంటెస్టెంట్ షెరికా డి అర్మాస్ ఇక లేరు. 2015 లో మిస్ వరల్డ్ పోటీలో ఉరుగ్వేకు తను ప్రాతినిధ్యం వహించింది. షెరికా రెండేళ్లుగా గర్భాశయ క్యాన్సర్తో పోరాడుతోంది.
మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారం ప్రారంభంలోనే కాంగ్రెస్ పార్టీ ఐదు హామీలను ఇచ్చింది. అయితే మరికొన్ని హామీల పెంపుపై చర్చ జరగగా.. మాజీ సీఎం కమల్ నాథ్ 11 హామీలను ప్రస్తావించగా.. ఇప్పుడు అధికారికంగా 12 హామీలను పార్టీ ఇచ్చింది. మరి ఈ 12 హామీల వల్ల కాంగ్
ఈ ఇంటర్నెట్ యుగంలో టెక్నాలజీ మాత్రమే కాదు.. మనం తినే, తాగే, బట్టలు వేసుకునే విధానం కూడా మారిపోయింది. మన ఫ్యాషన్ ట్రెండ్స్ కూడా చాలా మారిపోయాయి. ఇంతకుముందు బెల్ బాటమ్ ప్యాంట్స్ ట్రెండ్ అయితే.. ఆ తర్వాత టైట్ జీన్స్ జనాల లైఫ్ స్టైల్ లో చోటు సంపాదిం