ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ, బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా తర్వాత అఖండ 2 చేయడానికి రెడీ అవుతున్నారు..
సలార్ తర్వాత మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు ప్రభాస్. మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 AD’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో.. భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
శంకర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. శంకర్ మార్క్ పవర్ ఫుల్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రాబోతోంది. దిల్ రాజు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రాజమండ్రిలో జరుగుతో
గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరానందన్ పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అవుతోంది. ప్రధానమంత్రి మోదీతో దిగిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో అకీరా హైట్ ఎంత? మోడీతో ఏం మాట్లాడాడు అనేది ఆసక్తికరంగా మారింది
కొత్తగా శాసన సభకు ఎన్నికైన వారిలో ఏకంగా 79 శాతం ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తేలింది.
ఆకాన్షా రంజన్ కపూర్ ఒక భారతీయ నటి, ప్రధానంగా హిందీ చిత్రాలలో నటిస్తుంది. కపూర్ గిల్టీ (2020)తో తన సినీ రంగ ప్రవేశం చేసింది, కపూర్ తన కెరీర్ను 2019లో టెలివిజన్ ఫ్యాషన్ సిరీస్, TLC యొక్క డీకోడెడ్తో ప్రారంభించింది. ప్రస్తుతం తన హాట్ ఫోటోలు సోషల్ మీడియ
రామోజీ రావు మృతిపట్ల రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. కళారంగానికి ఆయన చేసిన సేవకు కృతజ్ఞతగా రేపు షూటింగులు నిలిపివేస్తున్నట్లు నిర్మాతల మండలి శనివారం ప్రకటించింది.
ఈనాడు గ్రూప్స్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. దిగ్గజ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి సైతం ఆయన ప్రగాఢ సానుభూతిని తెలిపి రామోజీ రావుకు అత్యున్నత పురస్కారం భారత రత్న ఇవ్వాలని ట్విట్టర్లో పేర్కొన్నారు. దీనిపై అల్
ఈనాడు గ్రూప్ చైర్మన్ రామోజీ రావు మృతిపట్ల భారత ప్రధాన మాజీ న్యాయమూర్తి , జస్టిస్ ఎన్వీ రమణ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సంతాపం వ్యక్తం చేశారు. ఈ సమాజానికి ఆయన చేసని కృషిని గుర్తు చేసుకున్నారు.
టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ భారత ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. తమ కంపెనీలో ఇండియాలో పని చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.