TG: HYDలో సీఎం రేవంత్రెడ్డిని అడోబ్ CEO శంతను నారాయణ్ కలిశారు. తెలంగాణ రైజింగ్ బోర్డు సభ్యుడిగానూ శంతను కొనసాగుతున్న నేపథ్యంలో గ్లోబల్ ట్రెండ్స్, కొత్త అవకాశాలపై చర్చించారు. ఉద్యోగాలపై AI ప్రభావం, గ్రీన్ ఎనర్జీ, ప్రభుత్వపరంగా చేపట్
E.G: అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం రాజమండ్రిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కొనసాగాయి. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా అంగన్వాడీ వర్కర్లకు తగిన వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీకి నియమ ని
TG: యూట్యూబర్ కోమలి ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. నిందితుడు అఖిల్ రాయదుర్గం పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అయితే అఖిల్ మరో అమ్మాయితో ప్రేమలో ఉండటంతో ఇరువురి మధ్య గొడవ జరిగింది. కోమలి ఆత్మహత్యకు అఖిల్ అనే వ్యక్తి కారణమని ఆమె స్నేహితులు తె
TPT: దొరవారిసత్రంలో ఇవాళ ఉదయం ఎస్సై జీవీ చౌదరి మీడియాతో సమావేశం నిర్వహించారు. రోడ్ మీద ట్రాఫిక్ నియంత్రణ, గంజాయి రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చట్ట విరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టి, నిర్లక్ష్యానికి తావులేదని హెచ్
SRPT: నడిగూడెం మండలం సిరిపురం రైతు వేదిక క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల రైతులందరూ, ఈనెల 28 లోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఏఈవో రేణుక బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు లబ్ధి పొందే
సత్యసాయి: సోమందేపల్లి మండలంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. జాతీయ రహదారి నుంచి వెలగమేకలపల్లి గ్రామం వరకు రూ.1.48 కోట్ల నిధులతో నిర్మించనున్న బీటీ రోడ్డుకు బుధవారం కూటమి నాయకులు, అధికారులు భూమిపూజ నిర్వహించారు. దశాబ్దాలుగా ఉన్న రవాణా సమ
గుంటూరు: పట్టణంలో బుధవారం పశుసంవర్ధక శాఖ జేడీ కె.వి.వి.సత్యనారాయణ పలు పాల కేంద్రాలను తనిఖీ చేశారు. ట్రేడ్ లైసెన్స్ లేకుండా పాలు విక్రయించరాదని ఆయన స్పష్టం చేశారు. పలు కేంద్రాల్లో పాల నమూనాలను సేకరించి, పరీక్షల కోసం ఫుడ్ సేఫ్టీ అధికారులకు పంప
WNP: పోలీస్ కార్పస్ విడో ఫండ్ పోలీసు కుటుంబాలలో ఆర్థిక భరోసా కల్పిస్తూ, సంక్షేమానికి కొత్త వెలుగులు నింపుతుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. బుధవారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో కానిస్టేబుల్ శివకుమార్ భార్య సుజాతకు లక్ష రూపాయల చ
W.G: ఆకివీడు శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా బుధవారం స్వామివారి ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. అలాగే ఆలయ అర్చకులు స్వామి వారికి విశేష పూజలు మరియు అభి
KMRL బిచ్కుంద పట్టణంలోని 11వ వార్డులో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాగ్యలక్ష్మి పాల్గొని పనులను ప్రారంభించారు. Lనిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే