TPT: సూళ్లూరుపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీఐ మురళీకృష్ణ, ఎస్సై అజయ్ కుమార్ హాజరై ఈవ్ టీజింగ్, సైబర్ క్రైమ్ మోసాలు, వాటి నుంచి రక్షణ మార్గాలపై సూచనలు ఇచ్చారు. “గుడ్ టచ్–బ్యాడ్ టచ్”, వాహన భద్ర
ప్రకాశం: ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నాయకులు 30 శాతం ఇంటిరిమ్ రిలీఫ్ (ఐఆర్) ప్రకటించాలని డిమాండ్ చేస్తూ కనిగిరిలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే 30% ఐఆర్ ప్రకటించాలని కోరుతూ తహసీల్దార్&
ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా గురువారం సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిఐటియు పట్టణ ప్రధాన కార్యదర్శి సాకే నాగరాజు, చిన్న వ్యాపార సంఘం కార్యదర్శి తిమ్మప్ప మాట్లాడుతూ.. చిన్న వ్యాపారస్తుల కడుపు కొట్టే సుంకం
AKP: నర్సీపట్నం సీనియర్ సివిల్ జడ్జి పీ. షియాజ్ ఖాన్ గురువారం స్థానిక సబ్ జైలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఖైదీలకు అందుతున్న ఆహారాన్ని తనిఖీచేసారు. ఖైదీలతో మాట్లాడి సౌకర్యాలు పట్ల ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖైదీలు ఎవరికైనా న్యాయవ
AP: తిరుమల లడ్డూ నెయ్యి సరఫరాపై బాధ్యతగా ఉండాలని, అవసరమైతే టాటా, రిలయన్స్ సంస్థల సహకారం తీసుకోవాలని బీజేపీ MLC సోము వీర్రాజ్ సూచించారు. ‘వైసీపీ వాళ్లు 420 కాబట్టే నెయ్యిని 320కి కొన్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కిలో రూ.2 వేల వరకు ఉంటుంది. లడ్డూలో వాడేద
RR: రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చన్న గారి లక్ష్మా రెడ్డి నివాసానికి వచ్చారు. ఈనెల 5న తన కుమారుడు సూర్య విక్రమాదిత్య పెళ్లికి రావాలని కేఎల్ఆర్ దంపతులను ఆహ్వానించారు. కాసేపు నియోజకవర్గ
AP: మద్యం కేసులో నిందితులను శిక్షించాలని రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ పేర్కొన్నారు. స్కామ్లో ఎంతటివారైనా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ హయాంలో 200 ఆలయాలను నిర్వీర్యం చేశారని విమర్శించారు. అన్యమతస్తులకు తిరుమలలో భూములు కేటాయించారని తె
కామారెడ్డి పట్టణంలోని పలు ఇంటర్ పరీక్షా కేంద్రాలను SP రాజేశ్ చంద్ర పరిశీలించారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కేంద్రాల వద్ద 144
తిరుపతి జిల్లాలో గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా 98 కేంద్రాల్లో 29,470 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. 29,016 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 454 మంది పరీక్షలకు రాలేదన
సత్యసాయి: తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో గురువారం పలువురు సందర్శకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మంత్రి సవితను గురువారం కలిశారు. ఈ సందర్భంగా తమ ప్రాంతాల్లో నెలకొన్న వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. మంత్రి సవిత వాటిని సంబంధిత అధికారుల