SKLM: విద్యార్థుల్లో పరిశోధనా జిజ్ఞాసను పెంపొందించేలా పాఠశాల యాజమాన్యాలు కృషి చేయాలని జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. శనివారం ఓ ప్రైవేట్ స్కూల్లో నిర్వహించిన జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 500 మంది విద్యార్థు
ప్రకాశం: బేస్తవారిపేటలో శనివారం కుందూరు నాగార్జున రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేసినట్లు మాజీ సీఎం జగన్ ఎప్పుడు చెప్పలేదని రెండు టన్నెల్స్ పూర్తయితే వాటిని జాతికి అంకితం చేశామన్నారు. అలానే మార్కాపురం జ
ATP: తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి నివాసంలో మార్చి 3న హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు నేతలు తెలిపారు. ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు జరిగే ఈ వేడుకల్లో పట్టణ ప్రజలు, యువతి, యువకులు పాల్గొనవచ్చు. రంగులు తెచ్చుకునే వారు ఎటువంటి రసాయనాలు ల
గ్యాస్ స్ట్రబుల్ ఎక్కువగా వచ్చే వాళ్లు వేగంగా తినడం మానేయాలి. ఆహారాన్ని బాగా నమిలి మెల్లగా తినాలి. భారీగా ఒకేసారి తినడం కంటే రోజులో చిన్న చిన్న మోతాదులో తీసుకోవడం మంచిది. రాత్రి భోజనం తిన్న వెంటనే పడుకోకుండా కనీసం కొద్దిసేపు నడవాలి. టీ, కాఫీ
MHBD: ఇనుగుర్తి మండలంలోని చిన్న నాగారం కంపార్ట్మెంట్ 1139 ఆటవిలోని జామాయిల్ తోటలో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో తోటలో దట్టమైన పొగతో మంటలు వస్తుండగా, సమీపంలోని లాలు తండా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్పంద
సత్యసాయి: కొత్తచెరువు మండలంలో హంద్రీనీవా కాలువలో నీటి ప్రవాహానికి కొట్టుకు వచ్చిన ఒక గుర్తు తెలియని మృతదేహం శనివారం లభ్యమైంది. కాలువలో మృతదేహం తేలుతూ ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకు
CTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని సదుం ఎస్సై విష్ణు నారాయణ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినిలతో కలిసి శనివారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. మహిళలు అన్ని రంగాలలో రాణిస
AP: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు కళ్యాణదుర్గం పోలీసులు నోటీసులు జారీ చేశారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు 41ఏ కింద పోలీసులు నోటీసులు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా పలు పీఎస్ లలో రాంబాబుపై కేసులు నమోదయ్యాయి
WG: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆకివీడు నగర పంచాయతీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ శనివారం వేగవంతంగా సాగింది. ప్రభుత్వం ఒక రోజు ముందుగానే పెన్షన్లు అందిస్తుండటంతో, లబ్ధిదారులకు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న అంశాన్ని నగర పంచాయతీ మేనేజర్ కే.
AP: ప్రజలు కట్టబెట్టిన భారీ మెజార్టీతో కేంద్రంలో పరపతి పెరిగిందని సీఎం చంద్రబాబు అన్నారు. దీంతో కేంద్రం కూడా సహకరిస్తోందని తెలిపారు. ‘మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. విజయనగరం పండ్ల తోటలకు కేంద్రంగా మారాలి. అన్నదాత సుఖీభవ ఇస్త