కడప: నగర పాలక సంస్థ కమిషనర్ రాకేష్ చంద్ర శుక్రవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆస్తి పన్ను వసూళ్లను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. నగరంలో యూఎఫ్ఎస్ సర్వేను త్వరగా పూర్తి చేయాలని, పెండింగ్లో ఉన్న పనులను వేగంగా పూర్త
ADB: నార్నూర్ మండలంలోని 23 గ్రామపంచాయతీల సర్పంచులకు మార్చి 2 నుంచి 7వ తేదీ వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు MPO మహేష్ తెలిపారు. ఉట్నూరులోని స్థానిక KB కాంప్లెక్స్లో జరిగే ఈ శిక్షణలో ఉన్నతాధికారుల ద్వారా సర్పంచుల విధి, బాధ్యతలపై ట్రైనింగ్ ఇ
MDK: ఘనపూర్ ప్రాథమిక పాఠశాలలో స్వయంపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు. హెచ్ఎంగా దొడ్ల అవంతిక, ఎంఈవోగా ఆకుల శ్రీనివాస్, డీఈవోగా సాయిచరణ్ వ్యవహరించారు. పిల్లలు పాఠాలు బోధిస్త
BDK: టేకులపల్లి మండల కేంద్రంలో TSTTF ఉపాధ్యాయ సంఘం ముఖ్య నాయకులు శుక్రవారం సమావేశమయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ పాల్గొని మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వానికి ఆకునూరి మురళి ఛైర్మన్ విద్యా కమిషన్ నివేదించిన రిపోర్టును పరిశీలి
నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో శుక్రవారం ఇంటర్మీడియట్ మూల్యాంకన కేంద్రాన్ని జిల్లా మాధ్యమిక విద్యాశాఖ అధికారి పరుశురామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మూల్యాంకనాన్ని అధ్యాపకులు పకడ్బందీగా నిర్వహించాలని ఆయన సూచించారు. క
CTR: పుంగనూరు శ్రీకళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం స్వామివారు కోదండరామ అలంకారంలో హనుమంత వాహనంపై పుర వీధులలో తిరుగుతూ భక్తులను కటాక్షించారు. వాహనం ముందు మంగళ వాయిద్యాలు, హిం
TG: అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నిందితుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. కంబోడియా నుంచి వస్తుండగా చెన్నై విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విశాఖకు చెందిన పెదపూడి ప్రసన్నకుమార్గా గుర్తించారు. ఓ మ్యాట్రిమోనియల్
MBNR: దేవరకద్ర మున్సిపల్ కేంద్రంలోని జామా మజీద్లో మైనారిటీ నాయకులు షీరాజ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి
ATP: జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సర బోటనీ, హిస్టరీ పరీక్షలు శుక్రవారం ప్రశాంతంగా జరిగాయి. జనరల్ విభాగంలో 945 మందికి 861 మంది హాజరుకాగా, 84 మంది గైర్హాజరయ్యారు. ఒకేషనల్ విభాగంలో 2,255 మందికి 2,124 మంది హాజరుకాగా, 131 మంది పరీక్షకు రాలేదని పర్యవేక్షణాధికారి ఎం.వె
NLG: డిండి మండలంలోని ఎర్రగుంటపల్లి, వావిల్ కోల్, రామంతాపూర్, కందుకూరు, సింగరాజు పల్లి, శకృ తండా, తవక్లాపూర్ గ్రామాల్లో ఎమ్మెల్యే బాలు నాయక్ రేపు ఉదయం 9 గంటల నుంచి పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం 2