SKLM: పాతపట్నంలో వెలసిన శ్రీ నీలమణి దుర్గ అమ్మవారిని ఇవాళ ప్రత్యేకంగా అలంకరించి, పూజా కార్యక్రమాలు చేపట్టినట్లు అర్చకులు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి, గోత్రనామాలతో పూజలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి ఆదివార
SDPT: మహారాష్ట్ర నుంచి హైదరాబాద్కు అక్రమంగా పశువులను తరలిస్తున్న లారీని వర్గల్ గ్రామస్థులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితులు పశువులను కసాయి ఖానాకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై కేసు నమోదు చేసి
VKB: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియపై BLOలతో, సంబంధిత అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఎన్
ASR: డుంబ్రిగూడ మండలం కోసంగి గ్రామంలో పూర్తిస్థాయిలో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని మండల వైసీపీ కార్యదర్శి శంకర్ ఇవాళ డిమాండ్ చేశారు. ప్రస్తుతం గ్రామంలో సీసీ రోడ్డు కొంతమేర మాత్రమే నిర్మిస్తున్నారని తెలిపారు. దీంతో వర్షాకాలంలో గ్రామస్తుల
CTR: వెంకటగిరి రూరల్ మండలం చిన్నన్నపేట గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, మాజీ సర్పంచ్ దవల రామయ్య ఇటీవల మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వెంకటగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వారి ఇంటికి వెళ్లి రామయ్య చిత్రపటానికి పూల
సత్యసాయి: కార్యకర్తలకు అన్యాయం జరిగిందని పార్టీ అధినాయకుడు జగన్ గ్రహించారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇం
PDPL: గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన తిరుపతమ్మ రామగుండం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాల వద్ద ఆత్మహత్యకు పాల్పడుతున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆత్మహత్య చేసుకుంటున్నానని, శనివారం రైలు పట్టాల వద్దకు వెళ్లింది. స
HYD: సింగపూర్ నుంచి శంషాబాద్ వస్తున్న సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంకు బాంబు బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది దానిని ఐసోలేషన్కు తరలించారు. ప్రస్తుతం బాంబు న
WGL: ఉమ్మడి జిల్లా మహిళలకు ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అపారమైనదని, కుటుంబం నుంచి దేశ నిర్మాణం వరకు ప్రతి రంగంలో సత్తా చాటుతున్న మహిళా శక్తికి హృదయపూర్
MNCL: జిల్లాలో సర్వేయర్ల కొరతతో భూ సర్వే నిలిచిపోతోంది. మొత్తం 18 మండలాలు ఉండగా, కేవలం 8 మండలాలకే ప్రభుత్వ సర్వేయర్లు ఉన్నారు. దీంతో ఒక్కో సర్వేయర్కు రెండు, మూడు మండలాల బాధ్యతలను అధికారులు అప్పగించారు. పిటీషన్ పెట్టుకున్న దరఖాస్తుదారుల భూముల స