ADB: మున్సిపల్ ఛైర్మన్ బండారి అనూషను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ కుమారుడు శరత్ అవమానపరచటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని BRS పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇజ్జగిరి నారాయణ అన్నారు బుధవారం పట్టణంలోని BRS పార్టీ కార్యాలయంలో సమావేశమై మాట్లాడారు. ఈ
JGL: చెస్ పోటీల ద్వారా మేధాశక్తి పెంపొందుతోందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాల విద్యార్థులకు బుధవారం గ్రేటర్ అట్లంట తెలంగాణ సొసైటీ, చెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో చెస్ బోర్డులను పంపిణీ చేశారు. వి
MNCL: జైపూర్ మండలంలోని ఇందారం గ్రామంలో రూ. స30 లక్షల నిధులతో మూడు మహిళా సంఘ భవనాలకు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందని తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు కళ
ప్రపంచ కప్ గెలిచిన సారథిగా కపిల్ దేవ్, ధోనీ, రోహిత్ వంటి దిగ్గజాల సరసన నిలవడం తనకు గొప్ప అనుభూతి అని భారత T20 కెప్టెన్ సూర్య తెలిపాడు. వారితో పోల్చడం సంతోషంగా ఉందని, మరిన్ని ట్రోఫీలు గెలిచేందుకు కృషి చేస్తానన్నాడు. ఇక టోర్నీకి ముందు ధోనీని కలిశ
సత్యసాయి: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఈ నెల 17 వరకు పొడిగించినట్లు చిలకం మధుసూదన్ రెడ్డి తెలిపారు. బుధవారం ధర్మవరంలో మాట్లాడిన ఆయన, జిల్లాలో కార్యకర్తలు, అభిమానులు సభ్యత్వం తీసుకోవాలని కోరారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ భ
NZB: ముప్కాల్ మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. స్థానిక కస్తూర్భా మహిళా మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళా పోలీసు సిబ్బందిని మరియు మహిళా సంఘాల నేతలను ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మహ
NGKL: నాగర్కర్నూల్ మున్సిపాలిటీలోని 8వ వార్డులో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి బుధవారం పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. అనంతరం వార్డులోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ
NLG: చండూరు తస్కానిగూడెంలో ‘ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు. పారిశుద్ధ్య కార్మికుల సహకారంతో వార్డుల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించి పరిసరాలను శుభ్రం చేశారు. గ్రామ పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక శ
MHBD: కార్యకర్తలే బీఆర్ఎస్ పార్టీకి పట్టుకొమ్మలు అని BRS జిల్లా అధ్యక్షురాలు మాలోతు కవిత అన్నారు. క్యాంపు ఆఫీసులో కార్యకర్తలు, ప్రజా సమస్యలను కవిత అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు విస్తృతంగా తీసుకెళ్తూ.. రా
AP: వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్పై చీటింగ్ కేసు నమోదైంది. CBCNC చర్చి ట్రస్ట్ సభ్యుడు సురేష్పై సూర్యారావుపేట పీఎస్లో ఫిర్యాదు చేశారు. ట్రస్ట్ రెన్యువల్ కోసం రూ.25 లక్షలు తీసుకుని మోసం చేసినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నారు. BNS 318(4), 351(2