బీజేపీ కార్యకర్త ఒకరు చెన్నైలో నడుపుతున్న ‘మోదీ ఇడ్లీ’ దుకాణానికి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోంది. రూ. పదికే మూడు ఇడ్లీలను దుకాణదారుడు ఇస్తుండటంతో స్థానికులు ఆసక్తిగా వీటిని కొనుగోలు చేసి తింటున్నారు.
టీడీపీ తొలి జాబితాలో సీట్లు దక్కించుకున్న అభ్యర్థుల పనితీరు అంచనాలను అందుకోకపోతే సీటు మరొకరికి కేటాయించేందుకు వెనకాడబోమని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు.
చాలా సార్లు మనం వాడే మొబైల్ నెట్వర్క్ల విషయంలో కనెక్టివిటీ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంటాం. అయితే మన బాధను పట్టించుకునే వారే ఉండరిక్కడ. కానీ అమెరికాలో పది గంటల పాటు మొబైల్ నెట్వర్క్ కనెక్టివిటీలో ఇబ్బందులు వచ్చిన కారణంగా ఓ సంస్థ వినియోగ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన 27 కిలోల నగలను త్వరలో వేలం వేయనున్నారు. ఆమె చెల్లించాల్సిన జరిమానాలు చెల్లించేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ముంబయి నుంచి మారిషస్కు వెళుతున్న ఎయిర్ మారిషస్ విమానంలో సాంకేతిక లోపాల వల్ల ఏసీలు పని చేయలేదు. దీంతో దానిలో ప్రయాణిస్తున్న పిల్లలు, ఒక వృద్ధుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి.
మాఘ పౌర్ణమి సందర్భంగా గంగా నదిలో స్నానం చేసేందుకు హరిద్వార్కు వెళుతున్న ప్రయాణికుల ట్రాక్టర్ ప్రమాదవశాత్తూ అదుపు తప్పి చెరువులో పడిపోయింఇ. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు.
చాలా మంది పెద్ద వారు కూడా చాక్లెట్లను భలే ఇష్టంగా తినేస్తుంటారు. అయితే మిగిలిన చాక్లెట్ల కంటే డార్క్ చాక్లెట్ని రోజుకో ముక్క తిని చూడండి. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. అవేంటంటే...
ఇప్పుడిప్పుడే తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఎక్కువ కావడం మొదలైంది. అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో శని, ఆది వారాల్లో చెదురు మదురుగా జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వైసీపీకి ఎట్టకేలకు రాజీనామా చేశారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ముఖ్యమంత్రి సీఎం జగన్కు ఆయన లేఖ రాశారు.