రక్త పోటు ఎక్కువ లేదా తక్కువ కావడం అనే విషయం కొంత మందిలో తేలికగా గుర్తించవచ్చు. అయితే కొంత మందిలో మాత్రం దాన్ని అంత త్వరగా గుర్తించలేం. ఒక వేల రాత్రి పూట నిద్ర సమయంలో కొన్ని లక్షణాలు కనిపిస్తున్నట్లైతే అవి హైబీపీకి సంకేతాలు కావొచ్చు. అవేంటం
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమి హాస్పిటల్ బెడ్ పైన ఉన్న ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఇంతకీ ఆయన హాస్పిటల్లో ఎందుకు చేరాల్సి వచ్చిందంటే...
ఫిదా సినిమాతో వరుణ్ తేజ్, సాయి పల్లవి జంట తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేశారు. మంచి హిట్ పెయిర్గా పేరు సంపాదించుకున్నారు. అయితే వారు ఆ సినిమా తర్వాత మళ్లీ జంటగా మరే సినిమా చేయలేదు. ఎందుకనే విషయంపై వరుణ్ తేజ్ ఏమన్నారంటే..
ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరి ఏ మాత్రమూ కాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఓటరు కార్డు లేదా ఇతర ఏ నిర్దేశిత గుర్తింపు పత్రాన్ని అయినా చూపించి ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల విరుచుకుపడ్డారు. ఏ ఒక్క హామీనీ నెవరవేర్చని జగనన్న అసలు వైఎస్ రాజశేఖర రెడ్డికి వారసుడు ఎలా అవుతాడని ఆమె ప్రశ్నించారు.
ఎండలు కొద్ది కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి. అందుకనే మన దృష్టి ఒక్కసారిగా ఐస్ వాటర్ మీదకు మళ్లుతూ ఉంటుంది. అయితే ఎక్కువగా ఇలా ఫ్రిజ్ వాటర్నే తాగితే ఏం అవుతుందో తెలుసా?
భారతీయ సంపన్నుల్లో అగ్రగణ్యుడైన ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్నగర్లో జరగనున్నాయి. వీటికి హాజరయ్యే అంతర్జాతీయ, జాతీయ ప్రముఖులందరికీ అల్ట్రా లగ్జరీ టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు.