గత రాత్రి హిమాచల్ ప్రదేశ్లోని చంబా జిల్లాలో భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టరు స్కేలుపై 5.3గా నమోదైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ప్రియురాలితో నెలన్నరగా లివిన్ రిలేషన్షిప్లో ఉన్న ఓ వ్యక్తి తర్వాత ఆమెను దారుణంగా హత్య చేసి అల్మరాలో కుక్కేశాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
మన జీవ క్రియ సజావుగా జరగాలంటే మనలో హార్మోన్లు ఎలాంటి ఇబ్బందీ లేకుండా చక్కగా పని చేయాలి. అవి అలా సహజంగా పని చేయాలంటే మనం రోజూ కొన్ని జాగ్రత్తలు తప్పక తీసుకోవాలి. అవేంటంటే..
ప్రముఖ వాహన తయారీ సంస్థ టయోటా తాజాగా ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ అర్బన్ క్రూజర్ టైజర్ని భారత మార్కెట్లో విడుదల చేసింది. దీనికి సంబంధించిన ధర, ఫీచర్ల వివరాలు ఇలా ఉన్నాయి.
మనం కొన్ని సార్లు రైల్వే స్టేషన్లు, ఎయిర్ పోర్టుల్లాంటి చోట్ల ఫోన్లను ఛార్జింగ్ పెడుతుంటాం. ఇది చాలా ప్రమాదకరమని తాజాగా కేంద్రం హెచ్చరించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
సంగారెడ్డి జిల్లాలో ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలో బాయిలర్ నుంచి భారీ పేలుడు సంభవించింది. దీంతో ఫ్యాక్టరీ డైరెక్టర్ సహా ఐదుగురు మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
విదేశాల్లో క్రీడలు ఆడటానికి వెళ్లే భారతీయ క్రీడాకారులకు ఎప్పుడూ ఆహారం సమస్యగానే ఉంటుంది. మనకు అలవాటైన ఆహార పదార్థాలు అక్కడ అందుబాటులో ఉండవు. అయితే పారిస్లో జరగబోయే ఒలింపిక్స్లో మాత్రం ఎన్నో భారతీయ వంటకాలు అందుబాటులో ఉండనున్నాయి.
బంగారం, వెండి ధరలు దిగిరావడం లేదు సరికదా భారీగా పెరుగుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇది చదివేయండి.
బుధవారం మహారాష్ట్ర సరిహద్దుల గుండా తెలంగాణలోకి ప్రవేశించిన ఓ ఏనుగు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బీభత్సం సృష్టించింది. బుధ, గురు వారాల్లో ఇద్దరు అన్నదాతలపై దాడి చేయగా వారిద్దరూ మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.