AP: ఫైబర్నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియామకమయ్యారు. ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ఆదిత్యను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా నిన్న జీవీ రెడ్డి ఫైబర్నెట్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఎండీగా బాధ్యతలు వహిస్తున్న దినేష్ను ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.