దివంగత నేత వైయస్ వివేకానంద రెడ్డి(YS Vivekananda Reddy) హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డిని (Avinash Reddy) విచారణ సంస్థ సీబీఐ(CBI) మరోసారి నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారిస్తోంది. తాజాగా అవినాష్ కు మరోసారి షాకిచ్చింది. ఈ నెల 6న విచారణకు హాజరు కావాలని నోటీసులలో(CBI notices) పేర్కొన్నది సీబీఐ. హైదరాబాద్ (Hyderabad) సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చింది.
6 నుంచి 12వ తరగతి(class 6 to 12th students) చదువుతున్న విద్యార్థుల కోసం ఆన్ లైన్(online) స్కాలర్ షిప్ టెస్ట్(Scholarship test) నిర్వహించనున్నట్లు ఐకాన్ ఫౌండేషన్(icon foundation) వ్యవస్థాపకులు చింతలూరి క్రిష్ వెల్లడించారు. ఈ పరీక్షలో మెరిట్ వచ్చిన రెండు వేల మందికి రెండు కోట్ల రూపాయల స్కాలర్ షిప్(Scholarship) అందించనున్నట్లు తెలిపారు.
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టైన నిందితుడు గజ్జల ఉమాశంకర్ రెడ్డి.. భార్య స్వాతిని ఇద్దరు బెదిరించినట్లు ఆమె ఫోన్ ద్వారా పోలీసులకు తెలిపింది.
తిరుమల(Tirumala)లో వేడుకగా శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు(Salakatla Teppotsavam) జరుగుతున్నాయి. శనివారం ఈ తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా, కనుల పండువగా సాగాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు స్వామివారు రుక్మిణీ సమేతంగా శ్రీకృష్ణ స్వామి(Rukmini Sri Krishna Swamy) తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ తెప్పోత్సవాల(Teppotsavam) సందర్భంగా తిరుమల(Tirumala)కు భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. స్వామి దర్శనం కోసం క్...
ఏపీ సర్కార్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రముఖ ప్రవచన కర్త చాగంటి కోటేశ్వరరావు(Chaganti Koteswara rao) టీటీడీ(TTD)కి షాక్ ఇచ్చారు. చాగంటి కోటేశ్వరరావును వరించిన టీటీడీ(TTD) సలహాదారు పదవిని ఆయన తిరస్కరించాడు. టీటీడీ(TTD) ధార్మిక ప్రచార పరిషత్ సలహాదారుగా చాగంటిని నియమిస్తున్నట్లు ఈ మధ్యనే టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC election) నగదు (cash)ప్రవాహం కనిపిస్తోంది. పంపిణీకి సిద్ధం చేస్తున్న 26లక్షల 89వేల 500 రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నారు. (MVP) పోలీస్ స్టేషన్ పరిధిలో వెంకోజీపాలెంలో లవకుశ అపార్టుమెంట్ లో పట్టుకున్నారు. చోడవరం (మం) బెన్నవోలు గ్రామానికి చెందిన కంచిపాటి రమేష్ నాయుడు ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
గుంటూరు జిల్లా ఇప్పటంలో (Ippaṭan) హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇళ్ల కూల్చివేతపై జనసేన నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మధ్యాహ్నం నుంచి ఇప్పటం రామాలయం గర్భ గుడిలో ఉండి నిరసన తెలుపుతున్నారు జనసేన నేతలు. రామాలయం గర్భగుడిలోకి వెళ్లి తాళాలేసుకున్న జనసేన (Janasena) నేతలు బోనబోయిన, గాదె వెంకటేశ్వరరావు, చిల్లపల్లిని బయటకు తెచ్చేందుకు పోలీసులు (Police) నానా తంటాలు పడ్డారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం మరింత పెంచింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న రాఘవరెడ్డికి అవెన్యూ కోర్టు కస్టడీని 14 రోజులు పొడిగించింది. ఫిబ్రవరి 10న అరెస్టైన రాఘవ ప్రస్తుతం ఢిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్నారు.
ఓ దుకాణం(shop) నిర్వహించే మహిళపై ఓ 45 ఏళ్ల వ్యక్తి కన్నేశాడు. అంతటితో ఆగలేదు. అలా పలు మార్లు ఆమె(women) షాపుకు వెళ్లి ఆమెకు మాయ మాటలు చెప్పి ఆమె పోన్ నంబర్(phone number) తీసుకున్నాడు. తర్వాత ఓ రోజు ఏకంగా ఆమె ఇంటికి వెళ్లి స్నానం(taking a bath) చేస్తుండగా దొంగచాటుగా ఉండి ఫొటోలు(photos) తీశాడు. ఇక వాటిని అడ్డుగా పెట్టుని ఆమెను బెదిరించి అత్యాచారం చేశాడు. ఆ క్రమంలో దాదాపు 16 లక్షల రూపాయలు కూడా వసూ...
పది రోజుల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States)నే దాదాపు 15 మందికి పైగా గుండెపోటుతో మృతి చెందారు. ఇక దేశవ్యాప్తంగా ఎంత మంది చనిపోయారో తెలియదు. కానీ ఉన్నపాటులా కుప్పకూలిపోతున్నారు.. క్షణాల్లో జీవి విడిస్తున్నారు. మానవుడి గుండెలో ఏం జరుగుతుందో తెలియడం లేదు.
cm ys jagan:ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి 15 సెక్టార్లు కీలకం అని సీఎం జగన్ మోహన్ రెడ్డి ( ys jagan mohan reddy) అన్నారు. విశాఖలో (vizag) జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో (gis) ఆయన మాట్లాడారు. గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) అభివృద్ది పథంలో దూసుకెళ్తుందని చెప్పారు. సమ్మిట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులకు ఏపీ కేంద్రంగా (ap center) మారనుందని పేర్కొన్నారు.
Kodali Nani : కార్పొరేట్ విద్యాసంస్థలో ఒత్తిడి తట్టుకోలేక ఓ విద్యార్థి ఇటీవల బలవనర్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని స్పందించారు. హైదరాబాద్ లోని చైతన్య కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్ధి ఇటీవల చనిపోవడం బాధాకరం అని పేర్కొన్న ఆయన తమ పిల్లల భవిష్యత్తు కోసం శక్తికి మించి కొందరు తల్లిదండ్రులు చైతన్య వంటి సంస్థల్లో చదివిస్తున్నారని అన్నారు.
అచ్చెన్నాయుడు ఇపుడే నిద్రలేచారా ఏమిటి? అంబానీ, అదానీ, దాల్మియాలను ఆయన ఎపుడైనా చూశాడా? అని ఎద్దేవా చేశారు. గ్లోబల్ సమ్మిట్ కు వచ్చిన అనూహ్య స్పందనపై ప్రశంసించకపోయినా పర్వాలేదు కానీ తప్పుడు విమర్శలు సరికాదు అన్నారు.