• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

KA Paulతో జేడీ కలువడంపై వర్మ షాక్, ఏఐ పిక్ అనుకున్నానని ట్వీట్

కేఏ పాల్‌తో జేడీ లక్ష్మీనారాయణ కలువడంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఫస్ట్ చూసి ఇది AI జనరేట్ చేసిన ఫోటో అనుకున్నానని, వీడియో చూశాక నిజమని అర్థమయ్యిందని తెలిపారు.

April 20, 2023 / 11:25 AM IST

Abdul Kalamకు అవమానం.. మరో పేరు మార్చిన సీఎం జగన్

ఈ పనులకు రూ.3.42 కోట్లు వెచ్చించినట్లు మేయర్ ప్రకటించారు. రూ.కోటి కూడా ఖర్చు కాని ఈ పనులకు రెట్టింపు స్థాయిలో కేటాయింపులు చేయడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

April 20, 2023 / 10:39 AM IST

CM Jagan : సీఎం జగన్ యూరప్ టూర్‌కు కోర్టు గ్రీన్ సిగ్నల్

ఏపీ సీఎం జగన్‌ యూరప్ టూర్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతించింది. అయితే ఫోన్ వివరాలు, పర్యటన వివరాలను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది.

April 19, 2023 / 09:28 PM IST

YS Viveka murder case: 8 గంటల పాటు అవినాశ్ రెడ్డి విచారణ

వైయస్ వివేకాహత్య కేసులో కడప పార్లమెంటు సభ్యులు, వైసీపీ నేత వైయస్ అవినాశ్ రెడ్డిని విచారణ సంస్థ సీబీఐ బుధవారం ఎనిమిది గంటల పాటు విచారించింది.

April 19, 2023 / 07:17 PM IST

JD lakshminarayana: విశాఖ స్టీల్ ప్లాంట్ పైన సవతి తల్లి ప్రేమ వద్దు..

విశాఖ స్టీల్ ప్లాంట్ పైన కేంద్ర ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపించవద్దని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు.

April 19, 2023 / 05:48 PM IST

KA Paul: మోడీ, కేసీఆర్ డబ్బులు అడుక్కుంటే ఇచ్చా.. అంతా గొర్రెలు, నేను జోకర్‌‌ను కాదు…

స్టీల్ ప్లాంట్ కోసం తాను కోర్టుకు వెళ్లిన విషయం తెలిసి తనకు మొదటిసారి అక్కడ పాలాభిషేకం చేశారన్నారు కేఏ పాల్. తన జీవితంలో పాలాభిషేకం ఇదే తొలిసారి అన్నారు.

April 19, 2023 / 05:16 PM IST

CBI 10 questions to అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి

వివేకా హత్య కేసులో అవినాష్, ఆయన తండ్రి భాస్కర్, అవినాష్ అనుచరుడు ఉదయ్‌పై సీబీఐ అధికారులు 10 ప్రశ్నలు గుప్పించారు.

April 19, 2023 / 04:55 PM IST

YS Viveka murder case: అవినాశ్ రెడ్డి నుండి ప్రాణహానీ: ఎస్పీకి దస్తగిరి ఫిర్యాదు

పులివెందుల వైసీపీ కేడర్, అవినాశ్ రెడ్డి అనుచరుల నుండి తనకు ప్రాణ హానీ ఉందంటూ దస్తగిరి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు.

April 19, 2023 / 04:11 PM IST

Chandrababu Naidu: జగన్ పదవికి ఎక్స్‌పైరీ డేట్ వచ్చింది.. ఆయన ఓ శని

జగన్ పాలన పైన ప్రజలు చాలా కోపంగా ఉన్నారన్నారు చంద్రబాబు. ఇచ్చేది 10 రూపాయలు అయితే తీసుకునేది వంద రూపాయలుగా ఉందన్నారు.

April 19, 2023 / 03:39 PM IST

Agniకి ఆజ్యం పోసిన చిన్ని.. విజయవాడ లోక్‌సభ నుంచి పోటీ చేస్తానని ప్రకటన

విజయవాడ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించి కేశినేని చిన్ని తేనేతుట్టేను కదిలించారు. ఇక్కడినుంచి చిన్ని సోదరుడు నాని ఎంపీగా ఉన్న సంగతి తెలిసిందే.

April 19, 2023 / 03:18 PM IST

IPL Betting:సిరాజ్‌తో కాంటాక్ట్.. ఏపీకి చెందిన ఒకరు అరెస్ట్

ఐపీఎల్‌లో బెట్టింగ్ కలకలం రేపింది. ఆర్సీబీ పేసర్ సిరాజ్‌తో ఏపీకి చెందిన ఒకరు వాట్సాప్ చేశారు. సిరాజ్ బీసీసీఐ యాంటి కరప్షన్ విభాగానికి సమాచారం ఇవ్వడంతో అతనిని అరెస్ట్ చేశారు.

April 19, 2023 / 01:35 PM IST

Kadapaలో యువ దంపతుల బలవన్మరణం.. భార్య 8 నెలల గర్భిణి

నిండు గర్భిణి ప్రాణం తీసుకోవడం అందరినీ కలచివేస్తోంది. కొన్ని రోజులు ఆగితే ఓ బిడ్డకు ప్రాణం పోసేవారని వాపోయారు. పుట్టబోయే బిడ్డ భారమవుతుందని భావించి వారిద్దరూ తనువు చాలించారని తెలుస్తున్నది

April 19, 2023 / 12:48 PM IST

Sep నుంచి విశాఖ కేంద్రంగా పాలన.. ప్రతీ ప్రాంతం డెవలప్ చేయడమే లక్ష్యం: సీఎం జగన్

సెప్టెంబర్ నుంచి విశాఖపట్టణం నుంచి పరిపాలిస్తానని సీఎం జగన్ ప్రకటించారు.

April 19, 2023 / 12:42 PM IST

Mulapeta Port:మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సీఎం జగన్

సంతబొమ్మాళీ మండలంలో మూలపేట గ్రీన్ ఫీల్డ్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.4,362 కోట్ల వ్యయంతో పోర్టు పనులకు జగన్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 23.5 మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యంతో నాలుగు బెర్తులను నిర్మించనున్నారు.

April 19, 2023 / 12:06 PM IST

Telugu States:లో భానుడి భగభగలు.. వడగాలులతో నలుగురి మృతి

తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాలులతో తెలంగాణ రాష్ట్రంలో నిన్న నలుగురు చనిపోయారు.

April 19, 2023 / 12:58 PM IST