పులివెందుల(Pulivendula)లో తుపాకీ మోత(gun firing) మోగింది..ఓ వ్యక్తి, తన ప్రత్యర్థులిద్దరిపై కాల్పులు(gun firing) జరిపాడు. వారు ప్రాణాపాయంతో ఆస్పత్రిలో చేరారు. సహజంగా ఇలాంటి నేరాలు జరుగుతూనే ఉంటాయి. కానీ కాల్పులు జరిగింది ఏపీ సీఎం సొంత నియోజకవర్గంలో కావడం, కాల్చిన వ్యక్తి వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైనవాడు కావడంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.
ఏపీలో గ్రూప్-1 మెయిన్స్(Group1 Mains) పరీక్షలను(exans) వాయిదా(Postponement) వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. జూన్ 3 నుంచి 9వ తేదీ వరకు జరపనున్నట్లు వెల్లడించారు. అయితే UPSC సివిల్స్ ఫేజ్-3 ఇంటర్వ్యూలు ప్రకటించిన నేపథ్యంలో పరీక్షలు పోస్ట్ పోన్ చేసినట్లు తెలిపారు.
MLA Mekapati : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ పార్టీ కి ఓటు వేశారని, నలుగురు ఎమ్మెల్యేల ఫై జగన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సస్పెండ్ కు గురైన నలుగురు ఎమ్మెల్యే లపై వైస్సార్సీపీ నేతలు పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు.
సీపీఐ జాతీయ కార్యదర్మి నారాయణ (Narayana) ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో సీపీఐ (CPI) బరిలో దిగుతుందని ఆయన తెలిపారు. టీడీపీ, (TDP) జనసేన, సీపీఐ కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. పొత్తు కుదిరితే ఓట్లు ఇవ్వడమే కాదు, సీట్లు కూడా ఇవ్వాలని అన్నారు.పొత్తు కుదిరితే ఓట్లు ఇవ్వడమే కాదు, సీట్లు ఇవ్వాలని ఆయన తెలిపారు.
తిరుపతి శ్రీకోదండరామస్వామి(tirupati kodanda ramaswamy) వార్షిక బ్రహ్మోత్సవా(brahamotsavam)ల్లో భాగంగా చివరి రోజు మంగళవారం చక్రస్నానం నిర్వహించారు. కపిలతీర్థంలోని పుష్కరిణిలో చక్రస్నానం(chakra snanam) నేత్రపర్వంగా సాగింది. ఈ సందర్భంగా భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలను ఆచరించారు. బ్రహ్మోత్సవాలల్లో భాగంగా ముందుగా శ్రీలక్ష్మణ సమేత సీతారాములవారు పల్లకిలో కపిలతీర్థా(Kapila teertam)నికి తీసుకొచ్చారు. అ...
ఫేస్ సర్టిఫికేట్ అంటూ తన పైన వచ్చిన ఆరోపణల మీద ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ (andhra pradesh assembly speaker) తమ్మినేని సీతారామ్ (thammineni seetharam) స్పందించారు. తన మీద తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party Leader) నేత చేసిన ఆరోపణలు, ఫిర్యాదు పైన తగిన సమయంలో సమాధానం ఇస్తానని చెప్పారు.
ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో వైఎస్సార్ సీపీ పొత్తు పెట్టుకుంటుందనే వార్తలు విస్తృతంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ ఢిల్లీకి వెళ్తుండడం ఆసక్తికరంగా మారింది.
ఏపీలో ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని(vidala rajini), ఎంపీ అవినాష్ రెడ్డి(mp avinash reddy) బంధువులకు(relatives) హైకోర్టు(ap High Court) నోటీసులు(notices) జారీ చేసింది. గుంటూరు జిల్లాలోని మురుకిపూడిలో గ్రానైట్ తవ్వకాలపై స్టేటస్ కో ఉత్తర్వులు ఇస్తున్నట్లు వెల్లడించింది.
హుండీలో వేసే భక్తుల ముడుపులపై కూడా పన్నులు పెనాల్టీలను కేంద్ర ప్రభుత్వం వదలడం లేదని మండిపడుతున్నారు. విదేశీ కానుకలు విషయంలో 3 కోట్ల జరిమానా చెల్లించాలని చెప్పడం దారుణంగా పేర్కొంటున్నారు. ఇదేనా కోట్లాదిమంది మెజారిటీ ప్రజల మనోభావాలు పరిరక్షించే పద్ధతి అని నిలదీస్తున్నారు.
mekapati chandrasekhar reddy:ఏపీ సీఎం జగన్పై (jagan) ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (mekapati chandrasekhar reddy) హాట్ కామెంట్స్ చేశారు. ఈ సారి తనకు టికెట్ ఇవ్వాలని కోరితే వినలేదని గుర్తుచేశారు. తాము సూచించిన అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని చెప్పారని.. ఒక్క ఛాన్స్ (chance) ఇవ్వమని అడిగినా వినిపించుకోలేదని చెప్పారు.
Margadarsi:మార్గదర్శి (Margadarsi) చిట్ ఫండ్ అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో ఎండీ శైలజా (sailaja) కిరణ్కు ఏపీ సీఐడీ (ap cid) నోటీసులు జారీచేసింది. ఈ కేసులో ఏ2గా శైలజ ఉండగా.. ఏ1గా రామోజీరావు (Ramoji rao) ఉన్నారు. విచారణకు అందుబాటులో ఉండాలని సీఐడీ (cid) డీఎస్పీ రవి కుమార్ (dsp ravi kumar) శైలజకు నోటీసులు ఇచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLC Elections) ఘోర పరాభవంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో కలవరం మొదలైంది. ఆ పార్టీలోని మరికొంత మంది ఎమ్మెల్యేలు (MLAs) అసంతృప్తులు తీవ్రస్థాయిలో ఉన్నాయి. త్వరలోనే మరికొంత మంది బయటకు వస్తారనే ప్రచారం (Fake News) జరుగుతోంది. ఈ క్రమంలోనే నెల్లూరు జిల్లా (Nellore District)కే చెందిన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి (Nallapareddy Prasanna Kumar Red...
తిరుమలలో అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోతుంది. రోజు ఎవరో ఒకరు శ్రీవారి భక్తులను రకరకాలగా దోచుకుంటున్నారు. టీటీడీ (TTD) విజిలెన్స్ అధికారులు మాత్రం తూతూమంత్రంగా దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు.
Prasada Rao : ఆంధ్రప్రదేశ్ మంత్రి ధర్మాన ప్రసాదరావు మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. మహిళలు తమ ఇంట్లో భర్త, తండ్రి, సోదరుల మాట వినవద్దంటూ ఆయన పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం... పూర్తి అధికారం మహిళలకే ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. మీ కొడుకు, భర్త, మామ సైకిల్ కి ఓటు వేయాలని కోరుతుంటారు కానీ అలా చేయకుండా మహిళలు ఆలోచించి ఓటెయ్యండి అని అన్నారు.
Rapaka varaprasad:దొంగ ఓట్లతో గెలిచానని కామెంట్ చేసిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ (Rapaka varaprasad) యూ టర్న్ తీసుకున్నారు. అబ్బే తాను అలా అనలేదని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన స్పష్టంచేశారు.