మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్పై హత్యాయత్నం జరిగింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో తన నివాసం దగ్గర నిన్న రాత్రి బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం ఘటన జరిగింది.
మే 13న జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో పోలింగ్ పర్సంటేజ్ నమోదైంది. ఈసీ అధికారికంగా వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
బస్సును టిప్పర్ ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. దీంతో ఆరుగురు మరణించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ సీఎం జగన్కు ఊరట లభించింది. ఈ నెల 16 నుంచి జూన్ 1 వరకు యూరప్ పర్యటనకు కుటుంబంతో కలిసి వెళ్లడానికి సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది
పోలింగ్ కేంద్రంలో ఓటరుపై తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే శివకుమార్పై పోలీసులు కేసు నమోదు చేశారు.
పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్లో పలు కారణాలతో మొత్తం పన్నెండు మంది మృతి చెందారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇక్కడుంది.
రాష్ట్రంలో చాలా జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. వైసీపీ నేతలు టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారు. అయితే ఈ ఘటనలపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
AP Assembly Elections: పోలింగ్ రోజు కూడా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. ఒకవైపు పోలింగ్ కొనసాగుతున్న వైసీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ దాడులు చేస్తున్నారు. ఓటేసేందుకు క్యూలైన్లో రావాలని చెప్పినందుకు ఓ ఓటరుపై తెనాలి వైసీపీ అభ్యర్థి శివకుమార్ చేయి చేసుకున్నారు. ఓటు వేసేందుకు క్యూలైన్లో కాకుండా నేరుగా శివకుమార్ వెళ్తుండటంతో ఓటరు అభ్యంతరం తెలిపారు. దీంతో శి...
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీతోపాటు లోక్సభ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఈక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ఓటు హక్కును వినియోగించుకుని, ప్రజలకు పిలుపునిచ్చారు.
ఓటుని పనిలా భావించకుండా.. బాధ్యతలా భావించాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల తెలిపారు. ఈవీఎం ధ్వంసం చేసిన వాళ్లపై ఈసీ చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
నేడు ఓటు వేయడానికి వెళ్లే వారికి ర్యాపిడో, అభిబస్లు డిస్కౌంట్లు ప్రకటించాయి. కావాల్సిన వారు వీటిని తప్పకుండా వినియోగించుకోవచ్చు.
ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో దుండగులు పోలింగ్ సెంటర్లోకి దూసుకొచ్చి ఈవీఎంలను ధ్వంసం చేశారు. మరి కొన్ని చోట్లా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్నాయి.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సతీసమేతంగా వచ్చి మంగళగిరిలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ప్రారంభం అయ్యింది. ఉదయం ఆరు గంటల నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.