ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటలింగ్ చట్టంపై భారీ ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే తాజాగా దీనిపై పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కూటమికి మద్దతుగా, పవన్ కళ్యాణ్ గెలవాలంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన అల్లు అర్జున్ రెండు రోజుల వ్యవధిలోనే వైసీపీ అభ్యర్థి తరఫున ప్రచారానికి వెళ్లడంతో అంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఆయన ఎందుకిలా చేశారంటే..?
మినీ గూడ్స్ క్యారియర్ వ్యాన్ను లారీ వేగంగా ఢీకొట్టడంతో అది బోల్తా పడింది. అయితే ఆ వ్యాన్ నుంచి కట్టల కట్టల డబ్బు సంచులు బయటపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఈరోజుతో ముగియనుంది. సీఎం జగన్ పిఠాపురంలోనే ఆయన చివరి ప్రసంగాన్ని ఇవ్వనున్నారు. ఇదే సందర్భంతో సినీ నటుడు రామ్ చరణ్ తేజ్ ఏపీలో అడుగుపెట్టారు. ఆయన పిఠాపురంలో పర్యటిస్తారా అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తిగా మారింది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మే 13న జరగనున్న ఎన్నికలకు నేటితో ప్రచారం ముగుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్ని ఇక్కడ చదివేయండి.
సైకో జగన్ ప్రజల ఆస్తులు కొట్టేయడానికి సిద్ధమయ్యారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దారుణమని.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్లో శనివారం జరగాల్సిన కేంద్ర మంత్రి అమిత్షా పర్యటన రద్దైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు పులివెందులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఎంపీగా అవినాష్రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేయలేదని, హత్యలు చేయడానికే అధికారం వాడుకుంటున్నారని ఆమె అన్నారు.
ఆంధ్ర జనం ఓటేయడానికి హైదరాబాద్ నుంచి భారీగా తమ స్వస్థలాలకు తరలి వస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఎన్టీఆర్ జిల్లాలో రూ.8.40 కోట్ల డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
ప్రభుత్వ పథకాలు ఆపమని ఎన్నికల సంఘం ఆదేశాలివ్వలేదని, కొంతకాలం తర్వాత ఇవ్వాలని చెప్పిందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్కుమార్ మీనా తెలిపారు.
ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ పలు ప్రాంతాల్లో జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతామరాజు జిల్లాలో షూటింగ్ జరుగుతుండగా ఆ చిత్ర బృందంపై తేనెటీగలు ఒక్కసారిగా దాడి చేశాయి.
నెల్లూరు ఎంపీ అభ్యర్ధి పోటీ రసవత్తరంగా మారింది. వైసీపీ కీలక నేత విజయసాయి రెడ్డి ఎన్నికల రణరంగంలోకి దూకారు. టీడీపీ అభ్యర్ధి వేంరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఢీ కొంటున్నారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి ఎదుగుదల గురించి అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం రాజకీయ వేత్తగా ఉన్న విజయసాయి రెడ్డి గతంలో ఏం చేసేవారు? వైఎస్ కుటుంబానికి ఎలా దగ్గరయ్యారు? ప్రధాని నరేంద్ర మోడీకి ఎలా దగ్గర కాగలిగారు? వంటి ప్రశ్న...
వైఎస్ వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడవద్దన్న కోర్టు ఆదేశాలను ధిక్కరించిందని వైఎస్ షర్మిలపై కేసు నమోదు అయింది.
పవన్ కల్యాణ్ సినిమాలోకి బలవంతంగా వచ్చాడు. కానీ రాజకీయాల్లోకి ఇష్టంతోనే వచ్చాడు. ఏ తండ్రికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లిగా ఈ అన్నయ్య ఓ మాట చెప్పాను.