VSP: గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం ఈవో K. శోభారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పనకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అనంతరం దేవస్థానం ఈవో నక్క ఆనంద్ తన పదవీ విరమణ కార్యక్రమానికి హాజరు కావాలని కోరారు.