NTR: జగ్గయ్యపేట ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ద్వారా ఇందిరా క్రాంతి పథకంలో ధన్య గ్రూపు, విజేత డ్వాక్రా గ్రూపుల సభ్యులకు రూ.35 లక్షల రుణమును పీఎసీఎస్ చైర్ పర్సన్ నరసింహారావు మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ముత్తవరపు వెంకటేష్ పావని, పీఎసీఎస్ సీఈవో నెట్టెం తదితరులు పాల్గొన్నారు.