నంద్యాల: బనగానపల్లెలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న జుర్రేరు వాగుపై చేపట్టిన వంతెన మరమ్మతు పనులు పూర్తైన నేపథ్యంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. అనంతరం వాగు పరిసర ప్రాంతాలనూ పరిశీలించారు. వాగు ప్రక్షాళనకు వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.