NLR: బోగోలు మండలంలోని సచివాలయ ఉద్యోగులకు అధికంగా అదనపు బాధ్యతలు ఇవ్వడంతో తాము ఒత్తిడికి గురవుతున్నామని వారు వాపోయారు. ఈ నేపథ్యంలో శుక్రవారం బోగోలు జూనియర్ అసిస్టెంట్ సరితకి వినతి పత్రాన్ని అందజేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. GSWS శాఖలో పని చేస్తున్న ఉద్యోగస్థులకు, మిగతా ప్రభుత్వ ఉద్యోగస్థులకు చాలా తేడా ఉందని వారు తెలియజేశారు.