KRNL: కూటమి ప్రభుత్వంలో పెద్దకడబూరు మండలంలో ఎన్నడు చూడని అభివృద్ధిని చేసి చూపిస్తున్నామని పెద్దకడబూరు TDP, జనసేన మండల అధ్యక్షులు మల్లికార్జున, బజారి అన్నారు. హెచ్. మురవనిలో రూ.30లక్షలతో సీసీ రహదారుల నిర్మాణం కోసం ఇవాళ భూమి పూజ చేశారు. గత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరిస్తే.. కూటమి ప్రభుత్వం గ్రామల అభివృద్ధి ద్యేయంగా పనిచేస్తుందన్నారు.