E.G: దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటక బోట్లను నిలిపివేసినట్లు టూరిజం శాఖ అధికారి సాంబశివరావు తెలిపారు. ఈరోజు సోమవారం రెండు రోజులు గోదావరి నదిలో పర్యాటక బోట్లు ప్రయాణించవని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు పరిశీలన నేపథ్యంలో అన్ని పర్యాటక బోట్లను నిలిపివేసినట్లు తెలిపారు.