KDP: ప్రొద్దుటూరు శివాలయం సెంటర్లో కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. అమలాపురంలో బండారు ప్రశాంత్ కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు పెంచాలని ఆత్మహత్య చేసుకోవడంతో అతన్ని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని, కార్మికులందరికీ జీతాలు పెంచాలని విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.