NDL: బనగానపల్లె పట్టణంలోని మౌలాలి స్వామి కాలనీలో ఇవాళ ఇంటింటికి సీపీఐ పార్టీ కార్యక్రమాన్ని ఆ పార్టీ నాయకులు శివయ్య, ఎర్రి స్వామి నాయకులు, కార్యకర్తలు కలిసి నిర్వహించారు. సీపీఐ పార్టీ రాష్ట్ర సమితి ఆదేశాల మేరకు వారు ఇంటింటికి వెళ్లి సీపీఐ కరపత్రాలను ప్రజలకు పంపిణీ చేశారు. ప్రజా సమస్యలపై ఎల్లప్పుడూ పోరాటం చేస్తామని వారు పేర్కొన్నారు.