CTR: చిత్తూరు, తిరుపతి జిల్లాలకు తమిళనాడు సరిహద్దుగా ఉంటుంది. మనవాళ్లు చాలామంది బంగారు ఆభరణాలు, పట్టుచీరలు, ఇతర వ్యాపారాలు, ఆసుపత్రుల నిమిత్తం చెన్నై, వేలూరు, కంచి తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో రూ.50వేలకు పైగా నగదు, విలువైన ఆభరణాలు తీసుకెళ్తే తగిన పేపర్లు చూపించాలి. లేకపోతే సీజ్ చేస్తారు.