PPM: గ్రామస్థాయిలో YSRCP బలోపేతంగానే ఉందని మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు శత్రుచర్ల పరిక్షిత్ రాజు అన్నారు. ఆదివారం వీరఘట్టం వండవ గ్రామానికి వచ్చిన ఆయన పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి.కళావతితో సమావేశం అయ్యారు. గ్రామస్థాయిలో నూతన కమిటీలను ఏర్పాటు చేసేందుకు ఆమెతో చర్చించారు. ఈ నెల 13న జరిగిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం విజయవంతం అయ్యిందన్నారు.